DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజల్లో చైతన్యానికి నేరుగా ఎస్పీయే రంగంలోకి  

వృద్ధురాలికి మాస్క్ ఇచ్చి, జాగ్రత్తలు చెప్పిన అమ్మిరెడ్డి 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 24, 2020 (డి ఎన్ ఎస్) : కరోనా

వైరస్ బారిన పడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలు, హెచ్చరికలు తుంగలోకి తొక్కుతున్న ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చేందుకు ఏకంగా జిల్లా ఎస్పీ యే

à°°à°‚à°—à°‚ లోకి దిగారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని à°“ ప్రధాన కూడలి వద్ద  à°¨à°—à°° పరిస్థితులను పరిశీలిస్తున్న శ్రీకాకుళం ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి à°•à°‚à°Ÿ à°“

ద్విచక్రవాహన దారుడు కనిపించాడు. వెనుక సీట్లో ఓ పెద్ద వయసు కల్గిన వృద్ధురాలు ఉండడం, పైగా ఆమె ముఖానికి ఎటువంటి రక్షణ కవచం లేకపోవడం తో ఎస్పీ తన సహాయకునితో ఒక

మాస్క్ రప్పించి ఆమెకు ఒక మాస్క్ ను తొడిగి ఆరోగ్య పరిస్థితులను వివరించారు. వైరస్ బారిన పడవద్దని, వృద్దులకు తొందరగా సోకె అవకాశం ఉన్నందున ఇల్లు దాటి బయటకు

రావద్దన్నారు. ఆ వాహన దారునికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఎస్పీ వృద్ధురాలికి మాస్క్ తొడగడం అందరిని ఆకట్టుకుంది. ఫ్రెండ్లీ పోలీస్ అనే పదం వినడమే కానీ

చూసే అవకాశం తక్కువగా ఉన్న శ్రీకాకుళం లో ఎస్పీ చర్య అందరినీ ఆకట్టుకుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam