DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లాలో  గీత దాటినా 103 మంది పై కేసులు నమోదు

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 24 , 2020 (డి ఎన్ ఎస్) : విశాఖపట్నం జిల్లా ఎస్పీ శ్రీ బాబూజీ అట్టాడ ఐపీఎస్ కరోనా వైరస్ వ్యాప్తి

నిరోధించేందుకు ఈనెల 31à°µ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో  à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లాలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్స్

పరిధిలో వాహనాల / ప్రజల సంచారాన్ని నియంత్రించడానికి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాటిని ప్రత్యక్షంగా పర్య వేక్షించుచూ, తగిన ఆదేశాలు

జారీచేశారు.

విశాఖపట్నం జిల్లా పరిధిలో నిన్నటి రోజు సాయంత్రం లాక్ డౌన్ సందర్భంగా సెక్షన్ 144 crpc నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, రోడ్లమీద అనవసరంగా తిరుగుతున్న

ద్విచక్ర వాహన దారులు, నాలుగు చక్రాల వాహనదారులు మరియు నిబంధనలు ఉల్లంఘించి నిత్యావసర వస్తువుల దుకాణాలు కాకుండా ఇతర షాపులు తీసి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన

వారిపై  32 కేసులు సెక్షన్ 188 ఐపిసి మరియు సంబంధిత ఇతర సెక్షన్ల à°•à°¿à°‚à°¦ కేసులు నమోదుచేసి, వాహనాలు మొదలైన వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

అదేవిధంగా ప్రజా

రవాణాను నిషేధించిన ఉత్తర్వులు అమలులో ఉండగా, రోడ్లపై తిరుగుతున్న  à°†à°Ÿà±‹à°²à±, ఇతర వాహనాలను పట్టుకొని, కేసులు నమోదు చేయడం జరిగింది. వీరిపై నిబంధనల మేరకు కేసులు

నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈరోజు 24.03.20 వ తేదీన విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన

వారిపై 103 కేసులు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా  à°¦à±à°µà°¿à°šà°•à±à°° వాహనాలను, ఆటోలను కారులను స్వాధీనం చేసు కోవడం జరిగిందని తెలిపారు.

ప్రజలు ఎవరు బయటకు రాకుండా

 à°¸à°¹à°•à°°à°¿à°‚చాలని  à°…ని  à°à°¦à±ˆà°¨à°¾ నిత్యావసర  à°¸à°°à±à°•à±à°²à±  à°®à°‚దులు  à°µà°‚à°Ÿà°¿ వాటికి  à°°à±†à°‚డు లేక మూడు కిలోమీటర్ల దూరంలోపు ఇంటిలోని వారిలో ఒక్కరు వచ్చి  à°‰à°¦à°¯à°‚ 6 à°—à°‚à°Ÿà°² నుండి

సాయంత్రం 7 గంటల లోపుగా మాత్రమే పనులు ముగించుకొని వెంటనే వారి ఇండ్ల కు వెళ్లి పోవాలని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam