DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా ప్యాకేజీ కింద కేంద్రం 1.7 లక్షల కోట్ల సాయం

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 26, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కరోనా మహమ్మారి à°•à°¿ అడ్డుకట్ట వేసేందుకు తక్షణ సహాయంగా ప్రధాన మంత్రి

గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పథకం à°•à°¿à°‚à°¦ లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం  à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚చారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో

కేంద్రం సహాయాన్ని ప్రకటించారు. 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సందర్భంగా పనిచేస్తున్న వైద్య అధికారులు. నర్సులు. ఆశా వర్కర్లకు యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్

కల్పించటం. 

పేద కుటుంబాలకు మూడు నెలల వరకు ఉచితంగా రేషన్ 10 కిలోల పప్పు 10 కిలోల బియ్యం అందిస్తాం. 

పేదలకు వెంటనే బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ

చేస్తాం

దేశ ప్రజలకు  à°ªà±‚ర్తిగా ఆహార భద్రత

ఉపాధి హామీ ఐదు ఐదు కోట్ల మంది కూలీలకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున బ్యాంకులో నగదు

చేస్తాం.

వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం

పీఎం కిసాన్ రైతులకు ఇప్పటికే ఆరు

వేల రూపాయలు ఇస్తున్నాం మొదటి విడతగా మరో 2000 వారి ఖాతాలో నగదు జమ చేస్తున్నాం 

ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల ఇస్తాం...

జనధన్

ఖాతాలు ఉన్న మహిళలకు మూడు నెలల పాటు ఐదు వేల రూపాయలు నగదు జమ చేస్తాను

పొదుపు మహిళలకు మహిళకు 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంపు షూరిటీ లేకుండా రుణాలు

ఉజ్వల

పథకం ఎనిమిది కోట్ల 30 లక్షల మందిమహిళలకు  à°²à°¬à±à°¦à°¿

దేశవ్యాప్తంగా చిన్న వేతన ఉద్యోగులు ఊరట ఇచ్చే నిర్ణయం

15,000 కంటే వేతనం తక్కువ ఉన్నా

ఉద్యోగస్తులకు

ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగస్తులకు వాటాను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam