DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర బోర్డర్ దాటితే క్వారంటైన్ కి వెళ్లాల్సిందే: వైఎస్ జగన్

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 26, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : రాష్ట్ర సరిహద్దులు దాటి ఆంధ్ర ప్రదేశ్ లోకి  à°Žà°µà°°à± ప్రవేశించాలన్నా

కచ్చితంగా వాళ్ళని క్వారంటైన్ కి పంపి 14 రోజుల పాటు గృహ నిర్బంధం లోకి పంపుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గురువారం నిర్వహించిన

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం లో లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం హైద్రాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చిన

వందలాది మంది ని నిలిపి వేయడం జరిగిందని, వాళ్ళ ఇక్కడ వాళ్ళయినా సరే గృహ నిర్బంధం లోకి వెళ్ళడానికి ఒప్పుకుంటేనే సరిహద్దు దాటనిస్తున్నట్టు

తెలిపారు. 

ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటెనే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందన్నారు. అయితే ఇతర ప్రాంతాల వారు వచ్చినప్పుడు ఆయా గ్రామాల్లోకి కూడా

రానిచ్చేందుకు స్థానికులు ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా స్వీయ గృహ నిర్బంధం లోకి వెళ్లాల్సిందేనన్నారు.  à°…యితే చాలా

మంది అధికారులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవన్నారు. 

ఉదయం 6 à°—à°‚à°Ÿà°² నుంచి  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ 1 à°—à°‚à°Ÿ వరకూ కనీస నిత్యావసర సామాగ్రి

తీసుకునేందుకు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam