DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విదేశాల వారు క్వారంటైన్ లో లేకుంటే పాస్ పోర్ట్ రద్దు - కలెక్టర్ 

*లాక్ డౌన్ అమలు పరిశీలించిన డిఐజి ఎల్. కె. వి. రంగారావు.* 

*ప్రధాన కూడళ్లలో ఎస్పీ అమ్మిరెడ్డి వారి తో కలసి సమీక్ష*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో ,

శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 26, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు 14 రోజులు  à°•à±à°µà°¾à°°à°‚టైన్ (నిర్బంధంగా à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ ఉంచడం) లో ఉండక పొతే వారి పాస్పోర్ట్

తక్షణం రద్దు చేస్తామని, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్ హెచ్చరించారు. జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు తెలుసుకుని, వివరాలు అడిగి

తెలుసుకొన్నారు. వారు భయపడాల్సిన అవసరం లేదని, దైర్యం చెప్పారు. నగర పరిధిలో డిఐజి రంగారెడ్డి, ఎస్పీ అమ్మి రెడ్డి తదితర అధికారులు పరిస్థితులను సమీక్షించారు.

శ్రీకాకుళం  à°œà°¿à°²à±à°²à°¾ కేంద్రంలోని పలు ప్రాంతాలు, రహదారులపై లక్ష్మివారం  à°ªà°°à±à°¯à°Ÿà°¿à°‚చారు. స్థానిక 7 రోడ్ jn, స్టేట్ భ్యాంక్ jn,  à°¸à±‚ర్యమహల్వి, రామలక్ష్మణ, శాఖ B కొలని,

ఫ్రెడ్స్ కొలని,  à°¤à°¦à°¿à°¤à°° ప్రధాన కూడళ్లలో పరిస్థితులను పరిశీలించారు 

ఆయన మాటల్లోనే... ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు లాక్ డౌన్

చేపట్టాయి. నిత్యావసర సరుకులు కొరకు ప్రజలు ఆందోళన చెందాల్సిన వసరం లేదు 
సరుకులు ఇయిపోతాయనే భయం అవసరం లేదు. నిత్యావసర సరుకుల వాహణ గూడ్స్ లకు అడ్డంకు లేదు.  21

రోజులు వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. లాక్ డౌన్ నిబంధనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తి జరుగకుండా ప్రజలంతా సహకరించాలి. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే

 à°ªà°•à±à°•à°¾à°—à°¾ చర్యలు తీసుకుంటాం. కరోనా వ్యాప్తి నివారణను సామాజిక బాధ్యతగా తీసుకోండి. ముఖ్యంగా యువత మేల్కోవాలి. అత్యవసరాలు మినహా... ప్రజలెవరూ ఇంటి నుంచి బయటికి

రాకూడదు. పబ్లిక్ మరియు ప్రయివేట్ రవాణాకు అనుమతి లేదు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసాం.  à°…నవసరం à°—à°¾  à°¦à±à°µà°¿à°šà°•à±à°° వాహనాలు/ కార్లు రోడ్డుపైకి వస్తే

చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. రాత్రి 6 à°—à°‚à°Ÿà°² నుండి ఉదయం 6 à°—à°‚à°Ÿà°² వరకు ఎవరూ బయట తిరగరాదు. అన్నీ బంద్ చేయాల్సిందే.   ఇంకొన్నాళ్లు వివాహాలు, పండుగలు,

పార్టీలు, జాతరలు, రథోత్సవాలు, ప్రార్థనా సమావేశాలు వాయిదా వేసుకోవాలి. జనం గుమిగూడరాదు. నిత్యావసరాల కోసం బయటికి కుటుంబంలో ఒకరు మాత్రమే రావాలి. ఆ ఒక్కరు కూడా

చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తుల మధ్య సామాజిక దూరం పాటించాలి. కరోనా వ్యాధికి కచ్చితమైన చికిత్స కానీ, టీకా కానీ లేదు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం,

స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరూ పాటించాలి.
ముఖ్యమైన ప్రభుత్వ  à°¶à°¾à°– లకు అవసరానుకూలంగా వెసులుబాటు కల్పిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీస్ లు తగు జాగ్రత్త లు

పాటించుతూ, కుటుంబాలకు కూడా దిశా నిర్దేశం చేస్తుండాలి. ఎస్పీ జిల్లాలో నివారణ చర్యలు పటిష్టం à°—à°¾ నిర్వహిస్తున్నారు 
దీనికి ముందు పోలీస్ కార్యాలయం నుండి

వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ లకు ముఖ్య మైన పై అంశాలను తెలియజేస్తూ, ప్రజల కు అవగాహన కల్పించి, దైర్యం కలించాలన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam