DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్రం కఠిన చర్యలకు సిద్ధం. .

*తెలుగు రాష్ట్రాల పర్యవేక్షణ బాధ్యతలు వీరివే . . .*

*ఆంధ్ర కు నిర్మలమ్మ,  à°¤à±†à°²à°‚గాణకు కిషన్ రెడ్డి* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). .

.*

అమరావతి  , మార్చి 27, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్రం à°•à° à°¿à°¨ చర్యలకు à°°à°‚à°—à°‚ సిద్ధం చేసింది. ప్రతి రాష్ట్రంలోనూ à°ˆ కట్టడి భాద్యతలను

పర్యవేక్షించేందుకు ఒక్కో మంత్రిని నియమించినట్టు తెలుస్తోంది. ఈ క్రమం లోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేంద్ర ఆర్థిక

శాఖామంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ కేంద్ర రక్షణ శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డిలను నియమించింది. 

★ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర

ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. 

★ ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం

ఇద్దరు కేంద్రమంత్రులకు అప్పగింత.

★ ఈనేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలోని 33 జిల్లాల అధికారులతో...

★ ఆర్థికమంత్రి నిర్మలా

సీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల à°…ధికారులతో కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా చర్చించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు. 

★ నివేదికల

ఆధారంగా ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ఇద్దరు కేంద్రమంత్రులను ప్రధాని మోదీ ఆదేశం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam