DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా ను నిరోధించాలంటే - సామాజిక దూరం పాటించాల్సిందే* 

*వైరస్ వ్యాప్తి, ప్రాభవం పై అప్రమత్తంగా ఉండాల్సిందే*

*విజేఫ్ లో హోమియో మందులు..500 మాస్కులు పంపిణీ*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, మార్చి 27 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా మహమ్మారి ని నిరోధించాలంటే తప్పని సరిగా సామాజిక దూరం పాటించాల్సిందేనని ప్రముఖ హోమియో వైద్యులు శివరామకృష్ణ

తెలియచేసారు. శుక్రవారం విశాఖ నగరం లోని  à°µà±ˆà°œà°¾à°—్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ విజేఫ్  à°ªà±à°°à±†à°¸à± క్లబ్ లో నిర్వహించిన ఉచిత మందులు, మాస్క్ à°²

 à°ªà°‚పిణీ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ ను నివారించుకోవచ్చు నని

తెలిపారు. కరోనా à°’à°• వైరస్ à°—à°¾ మొదలై, నేడు మహమ్మారిగా తయారైందని,  à°¦à°¾à°¨à°¿ ఉధృతి గుర్తించే సరికే. . . ప్రపంచాన్ని చుట్టేస్తోందన్నారు. ప్రస్తుతం శర వేగంగా వ్యాప్తి

చెందుతుందని, ప్రతి ఒక్కరూ అత్యంత జాగరూకతతో వ్యవహరించాలన్నారు. 

ఈ వైరస్ సోకకుండా, వ్యాధి నిరోధక శక్తి ను కల్పించేందుకు హోమియో వైద్యం చక్కని మందును

అందించిందన్నారు. ఈ మందు వేసుకోవడం తో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలి అన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి మణిరామ్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚..

అవగాహనతోనే కరోనా కు  à°¦à±‚à°°à°‚à°—à°¾ ఉండాలన్నారు...ప్రతీ  à°’క్కరూ సామాజిక బాధ్యతగా దీని  à°¨à°¿à°°à±à°®à±‚లనకు నడుం బిగించాలి అన్నారు... వైజాగ్ జర్నలిస్టు ఫోరం జర్నలిస్టుల

సంక్షేమం పట్ల తీసుకుంటున్న, ముందు జాగ్రత్త చర్యలు ను మణిరామ్  à°…భినందించారు. 

à°ˆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన  à°µà°¿à°œà±† ఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు

మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు విడతల్లో 1300 మాస్క్ లను పంపిణీ చేశామన్నారు. హోమియో మందులు కూడా అందజేయడం జరిగింది అన్నారు. ప్రస్తుతం పాత్రికేయులకు ఉచిత హోమియో

మందులు,  500 మాస్క్ లు అందిస్తున్నట్టు తెలిపారు. 

నిరంతరం సమాజ అభివృద్ధి కోసం పాటు పడుతున్న జర్నలిస్టులు కూడా  à°…త్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని

పిలుపునిచ్చారు.
 à°ªà±à°°à±†à°¸à± క్లబ్ కార్యదర్శి ఎస్ దుర్గారావు మాట్లాడుతూ సభ్యుల కోసమే ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరు కరోనా పట్ల అప్రమత్తంగా

వ్యవహరించాలని కోరారు. 

ఫర్ యు సంస్థ అధ్యక్షులు ఎల్లపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటివరకు పోలీసులు, ఉద్యోగులకు, జర్నలిస్టులకు తమ సంస్థ తరపున మాస్క్

లను అందిస్తున్నట్టు తెలిపారు. 

à°ˆ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్, సంయుక్త కార్యదర్శి దాడి రవి కుమార్, సభ్యులు ఇరోతి  à°ˆà°¶à±à°µà°°à± రావు,  à°«à°°à±

యు  à°¯à± సంస్థ సభ్యులు సత్యా రావు  . తిరుమల రావు, రమేష్, ప్రసాద్ తో పాటు జర్నలిస్టులు హాజరయ్యారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam