DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపిసెట్‌ ప్రవేశ పరీక్ష ప్రారంభం 42,663 మంది పోటీ

ఏపిసెట్‌ ప్రవేశ పరీక్ష ప్రారంభం, 42,663 మంది విద్యార్థులు దరఖాస్తు

పరీక్ష సెట్‌ కోడ్ ఎఫ్‌ - మంత్రి గైరుహాజరు 
విశాఖపట్నం, జులై 1 ,2018 (డిఎన్‌ఎస్‌)

:  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¸à±à°¥à°¾à°¯à°¿ అర్హత పరీక్ష ఏపిసెట్‌ 2018 పరీక్ష ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ వీసీ

ఆచార్య జి.నాగేశ్వర రావు పరీక్షకు సెట్‌ ఎఫ్‌ను ఎంపిక చేశారు. à°ˆ సెట్ రిలీజ్ కార్యక్రమానికి రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు హాజరవుతారని

నిర్వాహకులు మీడియా కు ప్రకటించినా అయన గైరుహాజరు అయ్యారు. 
కోడ్ విడుదల అనంతరం ఎయు వీసీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా  à°†à°°à± ప్రాంతీయ కేంద్రాల    à°ªà°°à°¿à°§à°¿à°²à±‹ 67

పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 9.30 నుంచి 10.30 వరకు మొదటి పేపరు, ఉదయం 11 గంటల నుంచి

మద్యాహ్నం ఒంటి గంట వరకు రెండో పేపరు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు 42,663 మంది విద్యార్థులు దరఖాస్తు చేయడం జరిగిందన్నారు.
    à°ªà°°à±€à°•à±à°·à°•à± 67 పరీక్ష కేంద్రాలు, 1778

ఇన్విజిలేటర్లు, 67 స్థానిక అబ్జర్వేటర్లు, 18 ప్రత్యేక పరిశీకులను నియమించడం జరిగిందన్నారు. విశాఖ ప్రాంతీయ కేంద్రం పరిధిలో అత్యధికంగా 9291 మంది పరీక్షకు హాజరు

అవుతున్నారన్నారు. రాజమండ్రిలో 6550, గుంటూరులో 9152, న్లెూరులో 2400, అనంతపురంలో 7544, తిరుపతిలో 7727 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.
    à°ªà°°à±€à°•à±à°·à°¨à± 31 సబ్జెక్టుల్లో

నిర్వహించడం జరుగుతోందని, లైఫ్‌ సైన్సెస్‌ను అత్యధికంగా 5138 మంది, తెలుగుకు 4564 దరఖాస్తు రాగా, లింగ్విస్టిక్స్‌కు అత్య్పంగా 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. పరీక్ష

ప్రాధమిక కీని ఈ నె 10వ తేదీన విడుద చేసి 14వ తేదీ వరకు అభ్యర్థు నుంచి సూచను స్వీకరిస్తామన్నారు. తుది కీని ఈ నె 20న విడుదచేసి ఆగష్టులో ఫలితాు విడుదచే ఏర్పాట్లు

చేస్తున్నామన్నారు.
    à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à± తమ వెంట ఏదయినా à°’à°• గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలని సూచించారు. బ్లూ, బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌తో సమాధానాలు

గుర్తించాలన్నారు. ఉదయం 8.30 గంట నుంచి పరీక్ష కేంద్రాలోనికి విద్యార్థులను అనుమతించడం జరుగుతుందన్నారు. ఉదయం 9.30 నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందని,

పరీక్ష మధ్యలో విద్యార్థులను పంపడం జరగదన్నారు. విద్యార్థులు పరీక్ష పూర్తయిన తరువాత ప్రశ్నాపత్రం, కార్బన్‌ కాపీని తమ వెంట

తీసుకువెళ్లవచ్చునన్నారు.విద్యార్థులు తమ వివరాలను నామినల్‌ రోల్‌లో సరిచూసుకోవాలన్నారు.
    à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో కృష్ణ విశ్వవిద్యాలయం వీసీ ఎస్‌.రామక్రిష్ణా రావు,

ఏయూ రిజిస్ట్రార్‌ వి.ఉమా మహేశ్వర రావు, ఏపిసెట్‌ మెంబర్‌ సెక్రటరీ కె.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam