DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ రక్షణకు ఆర్ధికంగా అండగా నిలుస్తున్న ఉద్యోగ వర్గాలు . . .

*పీఎం నిధికి కొందరు, సీఎం నిధికి ఇంకొందరు. . .* 

*ప్రజా రక్షణలో మేము సైతం సహకరిస్తాం: ఉద్యోగ వర్గాలు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, మార్చి 30 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వైద్య, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కోసం

ఉద్యోగ వర్గాలు సైతం సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. ఒక ప్రక్క రక్షణ రంగంలో సేవలందిస్తున్న సైనిక బలగాలు, రైల్వే బలగాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు

ఒక్కరోజు వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి పంపగా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ వర్గాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక్కరోజు

వేతనాన్ని అందిస్తున్నారు. ఇప్పడికే చాల సంఘాలు à°ˆ మేరకు లిఖిత పూర్వకంగా తమ ఆమోదాన్ని తెలియచేశాయి. 

వీటిల్లో సైనిక బలగాలు (ఆర్మీ, నేవి, వైమానిక తదితర అన్ని

విభాగాల వారూ ) అధికార, అనధికార వర్గాలు ఒక్కరోజు వేతనాన్ని  à°°à±‚. 500 కోట్లను, రైల్వే సిబ్బంది తమ ఒక్కరోజు వేతనాన్ని రూ. 151 కోట్లు ఇలా. . . ప్రధాన మంత్రి సహాయ నిధికి ఆర్ధిక

పరంగా భాగస్వామ్యాన్ని కల్గి ఉన్నారు. నేటి పరిస్థితుల్లో కూడా ప్రత్యక్షంగా ప్రజలకు సేవ అందిస్తున్న ప్రతి విభాగం వారూ ప్రజా సేవలో తరిస్తున్నారు. అదే విధంగా

ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ( ఆంధ్ర యూనివర్సిటీ) అధ్యాపకేతర ( నాన్ టీచింగ్) సిబ్బంది తమ ఒక్క రోజు వేతనాన్ని ( రూ. 32 .26 లక్షలు),  à°ªà°¦à°µà°¿ విరమణ చేసిన ఎయు నాన్ టీచింగ్ ఉద్యోగుల

సంఘం రూ. 21 .87 లక్షలు, à°…ధ్యాపక సిబ్బంది ఒక్క రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించి తాము కూడా సమాజం లో భాగస్వామ్యం అని ఆదర్శంగా

నిలుస్తున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam