DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ నేపథ్యంలో ఏలూరు లో డిఐజి విస్తృత తనిఖీ 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 30, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఏలూరు రేంజ్

డిఐజి  à°•à±† వి మోహన్ రావు  à°à°²à±‚రు పట్టణం నందు సుడిగాలి పర్యటన చేశారు.  à°¸à°¤à±à°°à°‚పాడు ఫైర్ స్టేషన్ సెంటర్ రైల్వే స్టేషన్ ఏరియా లో చేపట్టిన తనిఖీల్లో ఆయన మాట్లాడుతూ

విశ్వవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ నివారించుట కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క ఆదేశాలపై బ్లాక్ టౌన్ ప్రకటించినందున ఏలూరు రేంజి పరిధిలో

అన్ని ప్రాంతాలలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేకమైన దళాలతో చెక్

పోస్టులు ఏర్పాటు 
చేశామని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ప్రజలు నిత్యవసర వస్తువులు కూరగాయలు కొనుగోలు

చేయడానికి అనుమతులు ఉన్నాయన్నారు.  à°ˆ అవకాశాన్ని ప్రజలు ఆసరాగా చేసుకుని ఇంటికి ఒకరు చొప్పున బయటికి వచ్చి వారికి కావలసిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి

వెంటనే తమ తమ ఇళ్ళకు వెళ్లాలని సూచించారు. రోడ్లపై అనవసరంగా తిరుగుట వలన కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం కల్పించిన వారవుతారని హెచ్చరించారు. అలాగే ప్రజలు మీ

గ్రామాలలో ఎవరైనా విదేశాల నుండి గాని మరియు భారతదేశంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి యొక్క వివరాలను పోలీసువారికి తెలియపరిచిన à°Žà°¡à°² వారిని  à°•à±à°µà°¾à°°à°‚ టెన్ లో

పెట్టి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కరుణ కట్టడంలో దోహదపడుతుందని అన్నారు. 
అలాగే ఇప్పటి వరకు ఏలూరు రేంజి పరిధిలో 50,000. కేసులు నమోదు పరిచినట్లు ఒక కోటి 24

లక్షల రూపాయలు అపరాధ రుసుమును వసూలు చేసినట్లు కార్లు మోటార్ సైకిల్ ట్రాక్టర్లు లారీలు పై కేసులు నమోదు పరచినట్లుగా తెలియజేసినారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

డిజిపి గౌతమ్ సవాంగ్ యొక్క ఆదేశాలపై 55 సంవత్సరాలు నిండిన పోలీస్ అధికారులకు బాహ్య ప్రదేశాల లో ఉద్యోగాలు వేయరాదని వారిని పోలీస్ స్టేషన్లు బోర్డులు మరియు

పోలీస్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహించి ఆదేశాలు ఇచ్చినట్లు ఎవరైనా పోలీస్ అధికారి షుగరు బీపీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న టువంటి అధికారులకు కూడా

వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు తెలిపారు
ఈ సందర్భంగా డి. ఐ.జి మాట్లాడుతూ ఈ లాక్ డౌన్ ఈ సందర్భంగా ప్రజలు తమ తమ ఇళ్ల వద్ద నుండి బయటకు రాకుండా ఉండాలని దానివలన

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించగల మని రైతు బజార్ వద్ద అ విక్రయించే దుకాణదారులు తమ చేతులను శుభ్రపరచుకోవాలి అని చేతులకు గ్లౌజులు ధరించి వ్యాపారాలు

నిర్వర్తించాలని డిఐజి కోరారు. 
రోడ్డు పై  à°ªà±à°°à°¯à°¾à°£à°‚ చేస్తున్న ప్రజలకు మాస్కులు అందించారు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో పనిచేసే ఆసిఫ్ అనే వ్యక్తి రోడ్లపై

విధినిర్వహణలో ఉన్నటువంటి సిబ్బందికి హెల్త్ డ్రింక్ ను చేతుల మీదుగా సిబ్బందికి అందజేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam