DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్రమ మద్యం కేసులో సస్పెండైన ఎక్సైజ్ సీఐ కి రూ. 5 లక్షలు ఫైన్

*రిజిస్ట్రేషన్ కూడా లేని కొత్త కారులో తరలింపు . . .*

*తరలింపు ను అడ్డుకున్న అనపర్తి ఎమ్మెల్యే కు అభినందనలు* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్,

అమరావతి :). . .*

అమరావతి , మార్చి 31, 2020 (డిఎన్ఎస్) : అక్రమం à°—à°¾ మద్యం తరలిస్తున్న ఎక్సయిజు సి ఐ త్రినాధ్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. à°ˆ ఘటనలో అతనికి  à°°à±‚. 5 లక్షల నగదు

జరిమానా కూ విధించినట్టు తెలుస్తోంది. 
వివరాల్లోకి వెళితే . . . . తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లోని కుతుకులూరు గ్రామం లోని మారుతీ నగర్ లో ప్రభుత్వ మద్యం

షాపు నుండి ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ అక్రమంగా మద్యం తరలిస్తున్న కారును స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా జరగని కొత్త కారులో తన

వ్యక్తిగత సిబ్బంది ద్వారా తరలించడం గమనార్హం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొత్తగా గ్రామం లోకి వచ్చే వాహనాలకు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఈ సి ఐ కారులో ఇద్దరు

సహాయకులు భారీ ఎత్తున మద్యం తరలిస్తూ దొరికిపోయారు. విషయం తెలుసుకున్న తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శాసన సభ్యులు డాక్టర్  à°¸à°¤à±à°¤à°¿ సూర్యనారాయణ రెడ్డి

గ్రామస్తులకు మద్దతుగా నిలిచి, ఎక్సైజ్ సిఐ రెడ్డి త్రినాద్ ను  à°ªà±‹à°²à±€à°¸à±à°²à°•à± అప్పగించారు. à°ˆ కేసులో సి ఐ ను సస్పెండ్ చెయ్యడం తో పాటు రూ. 5 లక్షలు జరిమానా కూడా

విధించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam