DNS Media | Latest News, Breaking News And Update In Telugu

న్యాయసేవాధికార సంస్ధ ద్వారా నిత్యావసరాల పంపిణీ

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 31, 2020 (డి ఎన్ ఎస్) : శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల

పంపిణీ జరిగింది.  à°®à°‚గళవారం, జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్డి à°Žà°‚.బబిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి కె.జయలక్ష్మి, న్యాయవాది నరసింహమూర్తి

 à°•à±‹à°°à±à°Ÿà±à°²à±‹ పని చేస్తున్న నాలుగవ తరగతి సిబ్బంది, స్వీపర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సూమారు వంద మందికి నిత్యావసర సరకులను అందచేసారు. à°ˆ సందర్భంగా కరోనా వైరస్

సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై వారికి అవగాహన కలిగించారు. చేతులను తరచుగా సబ్బుతో కడుగుకోవాలని, కనీస దూరం పాటించాలని,  à°¬à°¯à°Ÿ తిరుగరాదని వారికి తెలిపారు.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam