DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పేద బ్రాహ్మణులకు ఇతోధిక చేయూత అందిస్తున్న ఏపీబిఎస్ఎస్ఎస్

*బ్రాహ్మణ, పురోహితులకు రాజమండ్రి లో నిత్యావసరాల పంపిణీ*
 
*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 01, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి

ప్రభావంతో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఇళ్లకే పరిమితమై ఇబ్బంది పడుతున్న పురోహిత, అర్చక, బ్రాహ్మణ à°•à±à°Ÿà±à°‚బాల వారికి ఇతోధికంగా చేయూత అందించేందుకు

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తూర్పుగోదావరి జిల్లా ముందుకు వచ్చింది. ఈ శాఖా జిల్లా అధ్యక్షులు మాదిరాజు ఆధ్వర్యంలో రాజమండ్రి లోని కుటుంబాలకు

నిత్యావసర సామాగ్రిని అందించే యజ్ఞం లో  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ సమాఖ్య నాయకులు, రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ నిత్యావసర సరుకుల పంపిణీ సహాయ సహకారాలు

అందిస్తున్నారు. గత వారం రోజులుగా ఇళ్ల నుంచి రోడ్డు పైకి వచ్చే అవకాశం లేక పోవడం తో అంతంత మాత్రం గా ఉండే ఆర్ధిక పరిస్థితి మరింత ఇబ్బందికరం మారుతుండడంతో

కనీసం బయటకు కూడా చెప్పుకోడానికి ఆత్మాభిమానం ఉండడంతో à°† యా కుటుంబాల వద్దకే వెళ్లి కనీస అవసరాలకు ఇతోధికంగా à°¬à°¿à°¯à±à°¯à°‚, కందిపప్పు, పంచదార, చింతపండు వంటి

సామాగ్రిని అందించి చేయూత నిస్తుండడం అభినందనీయం. వీరి స్ఫూర్తిగా మరింత మంది చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam