DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి : పిల్లి సుభాష్

*రాజమండ్రి లో ఉప ముఖ్యమంత్రి పర్యటన* 
 
*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 01, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : చిన్న పామునైనా పెద్ద కర్రతో

కొట్టాలి అనే నానుడి ప్రస్తుతం కరోనా మహమ్మారి నిరోధానికి అమలు జరుపుతున్నట్టు ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని  à°¨à°—రాలు, పట్టణాల్లో

నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయని, ప్రజలంతా

 à°œà°¾à°—్రత్తగా ఉండాల్సిన సమయం అన్నారు.  à°…వసరమైన మేరకు వ్యవసాయ సంబంధిత సరకుల రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనమంతా కచ్చితంగా కనీస దూరం పాటించాలన్నారు. 
 
/> అవసరమైన వారికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ఈ సంస్థలను సమన్వయ పరిచి అవసరమైన వారికి సదుపాయాలు అందించే విధంగా

అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో విధులు నిర్వహించే వారుకూడా కనీస దూరం పాటించేలా   చర్యలు తీసుకుంటున్నట్టు

తెలిపారు.  à°à°ªà±à°°à°¿à°²à± 4à°¨ ప్రతి పేద కుటుంబానికి రూ.1000 అందజేస్తాం' అని  à°ªà°¿à°²à±à°²à°¿ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam