DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ సెట్ 2018 కు హాజరు 78.14  శాతం. 

విశాఖపట్నం, జులై 01 .  2018 (DNS Online ) : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ కామన్ ప్రవేశ పరీక్ష ( ఏపీ సెట్ 2018 పరీక్ష ) కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 42663 మంది దరఖాస్తు

చేసుకోగా 33336  à°®à°‚ది  à°ªà°°à±€à°•à±à°·à°•à± హాజరు కాగా, 9327 మంది గైర్హాజరు అయ్యి నట్టు పరీక్ష చైర్మన్, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉప కులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు DNS న్యూస్ కు  

తెలిపారు. ఆదివారం ఎయు లోని పరీక్షా కేంద్రాలను, పరీక్ష కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస రావు తో కలిసి సందర్శించారు. à°ˆ సందర్బంగా అయన DNS తో  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚  à°…త్యంత

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పరీక్షను నిర్వాహిస్తున్నామన్నారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, అనంతపురం,

నెల్లూరు, తదితర కేంద్రాలలో నిర్వహిస్తున్నట్టు వివరించారు. à°ˆ పరీక్షకు మొత్తం హాజరు శాతం 78.14  à°µà°¿à°¶à°¾à°–పట్నం కేంద్రం à°—à°¾ మొత్తం 9291 మంది దరఖాస్తు చేసుకోగా 7254 మంది

పరీక్షకు హాజరయ్యారు. 2037   మంది గైరుహాజరు అయ్యారు.  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్ర వరం కేంద్రం à°—à°¾ మొత్తం 6550 మంది దరఖాస్తు చేసుకోగా 5202 మంది పరీక్షకు హాజరయ్యారు. 1348  à°®à°‚ది గైరుహాజరు

అయ్యారు.  à°—ుంటూరు కేంద్రం à°—à°¾ మొత్తం 9151 మంది దరఖాస్తు చేసుకోగా 6745 మంది పరీక్షకు హాజరయ్యారు. 2406 మంది గైరుహాజరు అయ్యారు. నెల్లూరు కేంద్రం à°—à°¾ మొత్తం 2400 మంది దరఖాస్తు

చేసుకోగా 1914 మంది పరీక్షకు హాజరయ్యారు. 486 మంది గైరుహాజరు అయ్యారు. అనంతపురం కేంద్రం గా మొత్తం 7544 మంది దరఖాస్తు చేసుకోగా 6041 మంది పరీక్షకు హాజరయ్యారు.1503 మంది గైరుహాజరు

అయ్యారు. తిరుపతి కేంద్రం à°—à°¾ మొత్తం 7727 మంది దరఖాస్తు చేసుకోగా 6180 మంది పరీక్షకు హాజరయ్యారు. 1546 మంది గైరుహాజరు అయ్యారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam