DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా వ్యాధి నివారణకు అందరూ సహకరించాలి: మంత్రి ధర్మాన

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

పాలకొండ / శ్రీకాకుళం, ఏప్రిల్ 03, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్):  à°•à°°à±‹à°¨à°¾ వ్యాధి నివారణకు అందరూ సహకరించాలని రాష్ట్ర రహదారులు

భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు అన్నారు. పాలకొండ ఎస్టీ బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన వలసకార్మికుల పునరావాస కేంద్రాన్ని శనివారం ఉదయం సందర్శించారు.

వారి కొరకు అధికారులు ఏర్పాటు చేస్తున్న భోజనం, వసతి సౌకర్యాలు సక్రమంగా ఉన్నదీ  à°²à±‡à°¨à°¿à°¦à±€ ఆరా తీశారు. అనంతవరం మెనూను పరిశీలించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

రాష్ట్ర ముఖ్యమంత్రి  à°œà°—న్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ వలస కార్మికులు ఉన్నారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని

జిల్లా కలెక్టర్లకు అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు అందులో భాగంగానే నీకు అందుతున్న సౌకర్యాలు ఏ విధముగా ఉన్నది తెలుసుకోవాలని మంత్రులకు శాసన సభ్యులు

కూడా ఆదేశించారని చెప్పారు.  à°®à±à°–్యమంత్రి ఆదేశాల మేరకు నేడు కే పునరావాస కేంద్రాలు సమర్పించినట్టు తెలిపారు మీకు అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయని

తెలిపినందుకు చాలా సంతోషం దాయకమని అన్నారు.  à°®à±€à°°à°‚తా కరోనా నివారణకు సహకరించాలని కోరారు వ్యాధి తగ్గిన వెంటనే ఏమీ గ్రామాలకు కల్పించి వేస్తామని చెప్పారు

ముందుగా పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి టీవీఎస్ జి కుమార్ పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న భోజనం వసతి సౌకర్యాల గురించి మంత్రి వివరించారు.  à°ˆ

పర్యటనలో à°¡à°¿ సి సి బి చైర్మన్ పాలవలస విక్రాంత్ ఎమ్మార్వో జయ రామా రావు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam