DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే: ఏలూరు డిఐజి

*రూల్స్ బ్రేక్ చేసిన వారిపై రూ 1 .50 కోట్లు ఫైన్ విధించారు*

*ప్రతి ఒక్కరూ కనీస దూరం కచ్చితంగా పాటించాలి:  *

*సిబ్బందికి అభినందన, ప్రజలకు

అవగాహన*

*ఏలూరు డిఐజి మోహనరావు పట్టణ వీధుల్లో విస్తృత తనిఖీలు* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 03, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :

కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నాయని, వాటిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా

పాటించాలని ఏలూరు రేంజ్ డిఐజి కె.వి.మోహన్ రావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న లాక్ డౌన్ ప్రక్రియ ను ఏలూరు రేంజ్ డిఐజి కె.వి.మోహన్ రావు శుక్రవారం

పర్యవేక్షించారు. à°ˆ సందర్భంగా ఆయన నరసాపురం, పాలకొల్లు  à°ªà°Ÿà±à°Ÿà°£à°®à±à°²à°²à±‹ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ ఏప్రిల్ 14వరకు కొనసాగుతోంది. కరోనా

వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.  à°²à°¾à°•à± డౌన్ సమయంలో ఇంటినుండి బయటికి రాకుండా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని..

అలా బయటికి వచ్చే ప్రజలు తమ తమ చేతులను పరిశుభ్రం à°—à°¾ ఉంచుకోవాలని, ఉదయం 6 à°—à°‚à°Ÿà°² నుంచి 9 
 à°—à°‚à°Ÿà°² వరకు నిత్యావసర వస్తువుల అందుబాటులో ఉంటాయన్నారు. అయితే మెడికల్

షాపులు 24à°—à°‚.. అందుబాటులో ఉంటాయని, గూడ్స్, ఆక్వా కల్చర్, కోకోనట్, ఫార్మా, మెడికల్, ఆయిల్ పామ్, బ్యాంకు, పోస్టల్, కమ్యూనికేషన్ సరఫరాకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. 
 

  ఏలూరు రేంజ్ పరిధిలో నిషేధాజ్ఞలు అతిక్రమించిన 50 వేల మందిపై కేసులు నమోదు చేసి కోటీ ఇరవెైతొమ్మిది లక్షల రూపాయలు అపరాధ రుసుము విధించామని

తెలిపారు. 

పర్యవేక్షణలో నరసాపురం పాలకొల్లు పికెట్ à°² వద్ద ఉన్న సిబ్బందికి డీఐజీ  à°«à±à°°à±à°Ÿà±à°¸à± ఇచ్చి  à°¸à°¿à°¬à±à°¬à°‚ది ఉద్యోగ నిర్వహణలో ఇంకా సేవాభావంతో ఉద్యోగ

నిర్వహణ చేయాలని వారికి ఆత్మవిశ్వాసం కల్గించారు. ఎవరైనా నిత్యవసర వస్తువులను అధిక ధరలకు అమ్మినా వారిపై చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు

జారీ చేసారు. విదేశాల నుంచి వచ్చిన వారు సమాచారం పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న ఎడల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు

కల్పించి నందున వైద్యం చేయించుకోవాలని సూచించారు. జాతరలు ప్రార్థన మందిరాలు మరియు విధులు చేసే వారిపై 188 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ప్రతిరోజు డీఎస్పీలు సీఐలు అధికార్లు  à°‰à°¦à°¯à°‚ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని. ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని సూచించారు. 

ప్రజలు మనిషికి

మనిషికి మధ్య దూరం రెండు మీటర్ల దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించవలసినదిగా తెలియచేసారు. 

అనంతరం ప్రజలకు రోడ్డు పై వాహనాలపై

 à°ªà±à°°à°¯à°¾à°£à°®à± చేస్తున్న వారిని గమనించి వారికి వెంటనే మాస్క్ లను ఉచితముగా మాస్క్ లను అందించి వారికి కరోనా వైరస్ గురించి అవగాహనా కల్పించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam