DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నార్తులకు అండగా శ్రీ దత్త మేస్ చే నిత్యాన్న ప్రసాద పంపిణీ సేవ 

*కరోనా కట్టడి లోనూ ఆర్తులకు స్వయంగా బ్రాహ్మణ భోజనం అందజేత*

*ఆదర్శంగా నిలుస్తున్న నర్సీపట్నం రాధారమణ పాథీ. . .*  

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో అన్న ప్రదాత పాథీ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

శ్రీదత్తా మెస్ ( బ్రాహ్మణా భోజన శాల) పేరిట సంప్రదాయ వంటకాలతో అందరికి ఆత్మీయంగా ఆహారాన్ని అందిస్తూ అందరి మన్ననలూ అందుకున్నారు పాథీ గా పేరుపొందిన రాధారమణ

పాథీ. à°—à°¤ దశాబ్డా కాలంగా à°ˆ ప్రాంతంలోని వారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ తమ మెస్ సేవలతో పాటు సామాజిక సేవల్లోనూ క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. 

విశాఖ

జిల్లా నర్సీపట్నం మండలం మారుమూల గ్రామం చిడి గొమ్మల కు చెందిన పాథీ నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో పాదచారులకు, అన్నార్తులకు నిరంతరం ఆహారాన్ని ఉచితంగానే

అందిస్తున్నారు. ప్రధానంగా వేసవి కాలంలో పాదచారులకు ఈయన అందించే సేవల ద్వారా ఎందరో సేదతీరుతున్నారు.  

ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా

మహమ్మారి విస్తరించకుండా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో చిక్కుపోయిన వలసదారులకు, రోజువారీ పనులకు వెళ్లే పేదలకు పని లేక పోవడంతో

ఇళ్లకే పరిమితమయ్యారు. à°ˆ క్రమంలోనే పేదలకు, యాచకులకు,  à°šà±‡à°¦à±‹à°¡à± వాదోడుగా ఉండేందుకు పాథీ తమ శ్రీ దత్త మేస్ లో వీరందరికోసం స్వయంగా వంట చేసి ఒక్కొక్కరికి

విడివిడిగా ప్యాకింగ్ చేసి మరీ వారికి అందచేస్తున్నారు.  à°¨à°¿à°°à°‚తరం సాగుతున్న à°ˆ నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ప్రోత్సాహం, సహకారం లభిస్తే. . .మరింత

ఎక్కువమందికి అందుతుంది.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam