DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంఘం రూ. 1.15 కోట్లు విరాళం

*కోవిడ్ నివారణకై సీఎం సహాయ నిధికి అందుచేత* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ఆంధ్రప్రదేశ్ లోని

డిగ్రీ,  à°œà±‚నియర్,  à°ªà°¾à°²à°¿à°Ÿà±†à°•à±à°¨à°¿à°•à± ప్రభుత్వ కళాశాలలలో పనిచేస్తున్న 4,800 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ముఖ్యమంత్రి సహాయనిధి à°•à°¿ తమ రెండు రోజుల వేతనం  à°¨à±  1.15 కోట్ల

రూపాయలను  à°µà°¿à°°à°¾à°³à°‚à°—à°¾ ప్రకటించారు.

మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్  à°µà°²à±à°²à°‚ రెడ్డి లక్ష్మణరెడ్డి నేతృత్వం లో  à°ˆà°¨à±†à°² 4à°µ తేదీన ముఖ్యమంత్రి క్యాంపు

కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్  à°…సోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.జె. గాంధీ, ఫైనాన్స్  à°¸à±†à°•à±à°°à°Ÿà°°à±€ కె. రత్నకుమారి,

పాలటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ఆర్. స్వాతి తో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి 1.15

కోట్లు విరాళం ప్రకటించారు. కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సత్వర చర్యలను  à°…భినందించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను  à°¨à°¿à°œà°¾à°¯à°¿à°¤à±€à°—à°¾

జయప్రదంగా నిర్వహించారని ముఖ్యమంత్రి కి అభినందనలు తెలిపారు.

   à°ˆ సందర్భంగా మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ అతి

తక్కువ వేతనాలతో ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నా 4800 మంది అధ్యాపకులు తమ రెండు రోజుల వేతనాన్ని విరాళంగా కరోనా  à°¨à°¿à°µà°¾à°°à°£ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్  à°°à±†à°¡à±à°¡à°¿à°•à°¿ అందివ్వడం హర్షణీయమన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam