DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జంగారెడ్డిగూడెం లో పగో జిల్లా డిఐజి మోహన రావు తనిఖీలు

*లాక్ డౌన్ పకడ్బందీ à°—à°¾ అమలు చెయ్యాల్సిందే.* 

*నిషేధాజ్ఞలు తప్పితే à°•à° à°¿à°¨ చర్యలు తప్పవు* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). .

.*

అమరావతి  , ఏప్రిల్ 04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°•à±‡à°‚ద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాలపై పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న లాక్ డౌన్ విధానాన్ని పరిశీలించేందుకు

ఏలూరు రేంజ్ డిఐజి కె.వి.మోహన్ రావు జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. శనివారం జిల్లాలోని జంగారెడ్డిగూడెం  à°ªà°Ÿà±à°Ÿà°£à°®à±à°²à±‹ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. à°ˆ

సందర్భంగా 
ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసమే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగుతోందన్నారు.  à°•à°°à±‹à°¨à°¾ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం

తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. à°ˆ సందర్బంగా ఆయన కొన్ని సూచనలు చేసారు. 

ప్రజలు లాక్ డౌన్ సమయంలో ఇంటినుండి బయటికి రాకుండా ఉండాలని,

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని.. అలా బయటికి వచ్చే ప్రజలు తమ తమ చేతులను పరిశుభ్రం గా ఉంచుకోవాలని, సామాజిక దూరం పాటించడం,
ఉదయం 6గం..నుంచి 9గం.. వరకు

నిత్యావసర వస్తువుల అందుబాటులో ఉంటాయి..

మెడికల్ షాపులు 24à°—à°‚.. అందుబాటులో ఉంటాయన్నారు. 

గూడ్స్,ఆక్వా కల్చర్,కోకోనట్,ఫార్మా, మెడికల్,ఆయిల్ పామ్ బ్యాంకు,

పోస్టల్, కమ్యూనికేషన్ సరఫరాకు అనుమతులు ఉన్నాయని తెలిపారు.

ఏలూరు రేంజ్ పరిధిలో 50 వేల మంది పైగా కేసులు నమోదు చేసి కోటీ ఇరవెైతొమ్మిది లక్షల రూపాయలు అపరాధ

రుసుము విధించామని తెలిపారు. 

జంగారెడ్డిగూడెం  à°ªà°¿à°•à±†à°Ÿà± à°² వద్ద ఉన్న  à°¸à°¿à°¬à±à°¬à°‚దినీ  à°‰à°¦à±à°¯à±‹à°— నిర్వహణలో ఇంకా సేవాభావంతో ఉద్యోగ నిర్వహణ చేయాలని వారికి

ఆత్మవిశ్వాసం కలగా చేసినారు.

ఎవరైనా నిత్యవసర వస్తువులను అధిక ధరలకు అమ్మినా వారిపై చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరికలు జారీ

చేసినారు.

విదేశాల నుంచి వచ్చిన వారు , ఇతర ప్రాంతాలలో నివాసం ఉండి ఇతర ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లి నటువంటి వారు తమ గ్రామంలోకి వచ్చినటువంటి

విషయాన్ని ముందుగా వైద్య సిబ్బందికి లేదా పోలీసువారికి తెలియపరచాలని అట్టి వారి యొక్క సమాచారాన్ని ఎవరైనా సరే వైద్య సిబ్బంది పోలీసువారికి గాని తెలియపరిచిన

వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని, ఎవరైనా అనారోగ్యంతో ఉన్న à°Žà°¡à°² లేదా కరోనా వైరస్ సంబంధిత లక్షణాలు ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఆసుపత్రిలో  à°µà±ˆà°¦à±à°¯à°‚

చేయించుకోవాలని తెలిపారు. 

జాతరలు ప్రార్థన మందిరాలు మరియు విందులు చేసే వారిపై 188 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చినారు. 

ప్రతిరోజు

డీఎస్పీలు సీఐలు అధికార్లు  à°‰à°¦à°¯à°‚ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని. ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని సూచించారు. 

జంగారెడ్డిగూడెం

పట్టణము తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంగా ఉన్నందున ఇతర ప్రాంతాల నుండి వాహనాల్లో వచ్చే ప్రయాణీకులు నిరోధించాలని తద్వారా వారి నుంచి వేరొకరికి కరుణ

వైరస్ సంక్రమణము చెందుతుందని అట్టివారి పట్ల ఉదాసీనతను ప్రదర్శించకూడదు ఇటువంటి రవాణా అని అరికట్టాలని తెలియజేసారు.

ప్రజలు మనిషికి మనిషికి మధ్య దూరం

రెండు మీటర్ల దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించవలసినదిగా సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam