DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరులో 50 వేల మందిపై కేసులు - రూ. 1 .29 కోట్లు ఫైన్ వసూలు

*ఏలూరు రేంజ్ లో డిఐజి లాక్ డౌన్ పరిస్థితి పై విస్తృత తనిఖీ* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 05, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :

పశ్చిమగోదావరి జిల్లాలో లాక్ డౌన్ సందర్భంగా ఏలూరు పట్టణములో ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న పోలీస్  à°ªà±€à°•à±†à°Ÿà± ను ఏలూరు రేంజ్ డిఐజి కె.వి.మోహన్ రావు ఆకస్మిక

తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగుతోంది. లాక్ డౌన్ సమయంలో ఏలూరు రేంజ్ పరిధిలో 50 వేల మంది పైగా కేసులు నమోదు చేసి

కోటీ ఇరవెైతొమ్మిది లక్షల రూపాయలు అపరాధ రుసుము విధించామని తెలిపారు. 


కరోనా వైరస్ వ్యాప్తి వేగముగా రాష్ట్రమంతా వ్యాప్తి చెందటం వలన లాక్ డౌన్ ను

పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏలూరు రేంజి పరిధిలో ఇప్పటి వరకు 35 కేసులు నమోదు కాగా 15 కేసులు పశ్చిమగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు

చేసినట్లు వివరించారు. ప్రజలు అందరూ పోలీసువారికి సహకరించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా సహకరించాలని సూచించారు. శానేటేజేర్, మాస్కులు, గ్లౌజు  à°²à°¨à±

అధిక ధరలకు విక్రయించినా, అలాగే నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయించిన వారిపై చట్టప్రకారం à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
మరో రెండు వారాలు

పాటు ప్రజలు à°ˆ లాక్ డౌన్ ను  à°¸à°®à°°à±à°§à°µà°‚తగా నిర్వహించిన à°Žà°¡à°², à°ˆ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడం జరుగుతుందని అన్నారు. పోలీసు వారు తీసుకునే  à°šà°°à±à°¯à°²à± ప్రజల సంక్షేమం

కొరకే అని ప్రజలు  à°—్రహించాలని,  à°ˆ లాక్ డౌన్ సమయంలో ప్రజలు పోలీసు సిబ్బంది à°•à°¿ సహకరించాలని,  à°…త్యవసరమైతే బయటికి వచ్చే ప్రజలు  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• దూరం పాటించడం తప్పని సరి

అన్నారు. 

ఉదయం 6 à°—à°‚à°Ÿà°² నుంచి 9 వరకు నిత్యావసర వస్తువుల అందుబాటులో ఉంటాయన్నారు. 

మెడికల్ షాపులు 24గం.. అందుబాటులో ఉంటాయనీ, గూడ్స్, ఆక్వా కల్చర్, కోకోనట్,

ఫార్మా, మెడికల్,ఆయిల్ పామ్ బ్యాంకు, పోస్టల్, కమ్యూనికేషన్ సరఫరాకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. 

విదేశాల నుంచి వచ్చిన వారు , ఇతర ప్రాంతాలలో నివాసం ఉండి ఇతర

ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లి వచ్చినటువంటి  à°µà°¾à°°à±  à°®à±à°‚దుగా వైద్య సిబ్బందికి లేదా పోలీసువారికి తెలియపరచాలన్నారు.  

అలాంటి వారి సమాచారాన్ని ప్రజలు

 à°Žà°µà°°à±ˆà°¨à°¾ సరే వైద్య సిబ్బంది à°•à°¿ గాని  à°ªà±‹à°²à±€à°¸à±à°µà°¾à°°à°¿à°•à°¿ గాని తెలియపరిచిన, వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. 

కరోనా వైరస్ లక్షణాలతో ఎవరైనా

అనారోగ్యంతో ఉన్న à°Žà°¡à°² ప్రభుత్వ ఆసుపత్రిలో  à°µà±ˆà°¦à±à°¯à°‚ చేయించుకోవాలని సూచించారు. 

 à°ˆ లాక్ డౌన్ సమయంలో అనవసరంగా రోడ్డుపై సంచారం చేసే వారి పై  188 సెక్షన్

ప్రకారం కేసులు నమోదు చేస్తామని సద రు కేసులో ఉన్నటువంటి వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు కోల్పోతారన్నారు. 

ప్రతిరోజు డీఎస్పీలు సీఐలు

అధికార్లు  à°‰à°¦à°¯à°‚ విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజలకు కరోనా వైరస్ యొక్క లక్షణాలు అది ఏ à°°à°•à°‚à°—à°¾ వ్యాప్తి చెందుతుంది అని దాని పై ప్రజలకు ఎప్పటికప్పుడు

అవగాహన కల్పిస్తున్నామని. ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని , ప్రజలు మనిషికి మనిషికి మధ్య దూరం ఒక మీటర్ల దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి

చెందకుండా సహకరించవలసినదిగా ఏలూరు రేంజ్ ఏలూరు à°¡à°¿ ఐ జి గారు తెలియచేసారూ. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam