DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు రెడ్ జోన్ ల్లో డిఐజి మోహన్ రావు విస్తృత తనిఖీలు  

*కాళ్ళ పీఎస్ లో మొత్తం సిబ్బంది అంతా హోమ్ క్వారంటైన్ లోనే* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 07, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : à°à°²à±‚రు

పట్టణం లో రెడ్ జోన్ à°—à°¾ ప్రకటించిన ప్రాంతాల్లో  à°à°²à±‚రు డిఐజి కె.వి.మోహన్ రావు మంగళవారం పర్యటించారు. పట్టణం లోని తంగెళ్ళమూడి మరియు పోనంగి ప్రాంతాలలో à°†à°¯à°¨

విస్తృత తనిఖీలు చేసి, అక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. à°ˆ రెడ్  à°œà±‹à°¨à± ప్రాంతాల నందు నివాసముంటున్న ప్రజలను

ఇంట్లో నుండి బయటకు రావద్దని, వారికి కావలసిన నిత్యావసర సరుకులను డోర్ డెలివరీ ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు 7 వ డివిజన్

ప్రాంతానికి చెందిన మనం ఫౌండేషన్ సభ్యులు నిత్యవసర వస్తువులు మరియు బియ్యమును సరఫరా ఏలూరు రేంజ్ ఏలూరు à°¡à°¿. ఐ.జి  à°¦à±à°µà°¾à°°à°¾ తంగెళ్ళమూడి ప్రాంతంలో నివాసం ఉంటున్న

ప్రజలకు వారి ఇంటికి  à°µà°¦à±à°¦à°•à± వెళ్లి స్వయంగా సరఫరా చేయించారు. 

à°ˆ సందర్భంగా డీఐజీ మోహన రావు మాట్లాడుతూ  à°•à±‡à°‚ద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాలపై  à°²à°¾à°•à±

డౌన్ ఏప్రిల్ 14వరకు కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు ఏలూరు రేంజి పరిధిలో 41 కేసులు పాజిటివ్ కేసులు నమోదు కాబడిన ట్లు పశ్చిమగోదావరి జిల్లా నందు 21 కేసులు పాజిటివ్

కేసులు నమోదు చేసినట్టు తెలియచేసారు. ఏలూరు లో ఎక్కువగా తంగెళ్ళమూడి మరియు పోనంగి ప్రాంతాల్లో నివాసముంటున్న పదిమందికి పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు

వివరించారు.

లాక్ డౌన్ సమయంలో ఇంటినుండి బయటికి రాకుండా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని.. అలా బయటికి వచ్చే ప్రజలు తమ తమ చేతులను

పరిశుభ్రం గా ఉంచుకోవాలని, మాస్క్ లు గ్లెజులు ధరించాలి అని,
ప్రజలకు ఉదయం  6à°—à°‚..నుంచి 9 à°—à°‚.. వరకు నిత్యావసర వస్తువుల అందుబాటులో ఉంటాయి ప్రజలు  à°°à±ˆà°¤à± బజార్ నందు

సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని.

 à°®à±†à°¡à°¿à°•à°²à± షాపులు 24à°—à°‚.. అందుబాటులో ఉంటాయని..

 à°—ూడ్స్,ఆక్వా కల్చర్, కోకోనట్, ఫార్మా, మెడికల్, ఆయిల్ పామ్ బ్యాంకు,

పోస్టల్, కమ్యూనికేషన్ సరఫరాకు అనుమతులు ఉన్నాయని.

ఏలూరు రేంజ్ పరిధిలో 55వేల మందిపై కేసులు నమోదు చేసి కోటీ 50 లక్షల రూపాయలు అపరాధ రుసుము విధించామని

తెలిపారు. 

ఏలూరు పట్టణము లో పికెట్ ల వద్ద ఉన్న సిబ్బంది నీ ఉద్యోగ నిర్వహణలో ఇంకా సేవాభావంతో ఉద్యోగ నిర్వహణ చేయాలని వారికి ఆత్మవిశ్వాసం కలిగేలా

చేసినారు.

ఎవరైనా నిత్యవసర వస్తువులను అధిక ధరలకు అమ్మినా అటువంటి  à°µà°¾à°°à°¿à°ªà±ˆ చట్ట ప్రకారము à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటాము అని హెచ్చరికలు జారీ

చేసినారు.

విదేశాల మరియు మార్క్ జు( ఢిల్లీ)  à°¨à±à°‚à°¡à°¿ వచ్చిన వారు సమాచారం వైద్య సిబ్బంది à°•à°¿ లేదా పోలీస్ వారు à°•à°¿ స్వయముగా  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¯à°¾à°²à°¨à°¿, ప్రజలు అట్టి వారి యొక్క

వివరాలు  à°ªà±‹à°²à±€à°¸à± సిబ్బంది గాని వైద్య సిబ్బంది గాని తెలియజేసినా వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలతో

బాధపడుతున్న వారు  à°µà±†à°‚టనే ప్రభుత్వ ఆసుపత్రిలో  à°µà±ˆà°¦à±à°¯à°‚ చేయించుకోవాలని.

పెళ్ళిళ్ళు సమావేశం , జాతరలు ప్రార్థన మందిరాలు మరియు విధులు చేసే వారిపై 188 సెక్షన్

ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు. 

ప్రతిరోజు డీఎస్పీలు సీఐలు అధికార్లు  à°‰à°¦à°¯à°‚ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని. ప్రజలందరూ

సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని.

ప్రజలు మనిషికి మనిషికి మధ్య దూరం రెండు మీటర్ల దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించవలసినదిగా

ప్రజలకు డీఐజీ తెలిపారు. వైయస్సార్ కాలనీ నందు ఏర్పాటుచేసిన క్వారoటైన్ సందర్శించి అక్కడ ఉన్న క్వారoటైన్ లో 144 మంది కి క్వారoటైన్ చేయడానికి కావలసినటువంటి

సదుపాయాలను గురించి అధికారులను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. 

ఈ మధ్యకాలంలో కాళ్ళ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వారి యొక్క కుమార్డు మర్కాజు

వెళ్లి వచ్చిన తరువాత పాజిటివ్ కేసుగా నమోదు కావడంతో ఆ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ హౌస్ క్వారoటైన్ పంపినట్లు తెలిపారు. వారికి కావలసిన వైద్య

సదుపాయాలు అన్నీ కూడా అధికారులు యొక్క పర్యవేక్షణలో జరుపుతున్నట్లు వివరించారు. à°ˆ ఘటన తో  à°¸à°¿à°¬à±à°¬à°‚ది ఎవ్వరూ భయపడనవసరం లేదని హౌస్ క్వారoటైన్ లో  à°‰à°‚టూ పరిశుభ్రతను

పాటిస్తూ వైద్య అధికారుల యొక్క సూచనలు పాటించిన ఎడల మనిషిలోని రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ నుండి రక్షణ పొంద కలుగుతారని సూచించారు. దానికి

కావలసినటువంటి సదుపాయాలను పోలీసు అధికారులు సిబ్బందికి కల్పించారు. 

చీఫ్ ఆఫీస్ నుంచి  à°¸à°¿à°¬à±à°¬à°‚దికి మాస్కులు శానే టీజర్స్, గ్లౌజులను సరఫరా చేశామని,  à°šà±†à°•à±

పోస్టుల వద్ద మరియు ప్రతి ఒక్క పోలీసు అధికారికి కూడా పరికరాలను సరఫరా చేసినట్లు వివరించారు. ఎవరైనా  à°…సత్య ప్రచారాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసిన à°Žà°¡à°²

వారిపై చట్ట ప్రకారము à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామని à°ˆ సందర్భంగా డీఐజీ హెచ్చరించారు.  

డీఐజీ తో పాటు ఏలూరు డి ఎస్ పి, ఓ. దిలీప్ కిరణ్, ఏలూరు టూ టౌన్ సిఐ ఆది ప్రసాద్,

 à°à°²à±‚రు రూరల్ సిఐ ఏ శ్రీనివాసరావు, ఎస్ ఐ చావా సురేష్, ఏలూరు వన్ టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు మరియు సిబ్బంది పర్యటించారు.  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలాగా

ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నట్లు ప్రజలు అనవసరంగా తిరగ కుండా తీసుకొనే  à°šà°°à±à°¯à°²à°¨à± గురించి  à°¡à°¿à°à°œà°¿ వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam