DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు లో పగో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ సుడిగాలి పర్యటన

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 07, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఏలూరు పట్టణం నందు

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కళ్యాణ మండపం అమీనా పేట వద్ద ఉన్న సెంటర్ అశోక్ నగర్ కండ్రిక గూడెం సెంటర్ లో సుడిగాలి పర్యటన చేసారు.  à°•à±‡à°‚ద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్

సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకు ఉండగా పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని పట్టణమునందు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టమైన ఎటువంటి చర్యలు తీసుకునే

సందర్భంగా ప్రజల యొక్క సంక్షేమం దృష్ట్యా ప్రజలకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యలను గురించి వివరించారు. ఈ ప్రదేశాలలో సుడిగాలి పర్యటన చేస్తూ

రోడ్డుపై అనవసరంగా సంచరించి ఉన్నటువంటి వ్యక్తులను వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సదరు కరోనా వైరస్ వలన కలిగే దుష్పరిణామాలను గురించి అది వారికి వారి కుటుంబ

సభ్యులకు వారు నివసించే ప్రాంతాల ప్రజలకు జరిగే అనర్థాలను గురించి తెలియచేసారు. అనవసరంగా సంచరించే వ్యక్తులను మందలిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. సదరు

 à°ªà±à°°à°¾à°‚తాల వద్ద పికేటిలు నిర్వహించే సిబ్బందిని ప్రజల సంచరిస్తుంటే, వారు సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుండా అలసత్వం వహించడం పై సిబ్బందిపై

ఆగ్రహం వ్యక్తం చేసారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 21 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు దాంట్లోనే అత్యధికంగా 10 పాజిటివ్ కేసులు ఏలూరు పట్టణం నందు నమోదు

కాబడిన ఇట్లు దానిపై ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను పకడ్బందీగా  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à°¾à°®à°¨à°¿ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను పోలీసు వారు తీసుకునే చర్యలకు

ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam