DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా రక్షణ చర్యల్లో అటవీ శాఖ సిబ్బంది: పీసీసీఎఫ్ ప్రతీప్ కుమార్

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 07, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కరోనా మహమ్మారి రాక్షసుణ్ణి నిరోధించడం లో అటవీ శాఖ సిబ్బంది సైతం

సేవలు అందించనున్నట్టు అటవీశాఖ దళాధిపతి ఎన్. ప్రతీప్ కుమార్ తెలిపారు. యూనిఫామ్ ధరించిన సిబ్బంది కరోనా మహమ్మారి రాక్షసుని నిరోధించే చర్యల్లో భాగస్వాములు

కానున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్ ఆదేశాల మేరకు పనిచేయాలన్నారు. మునిసిపల్, పోలీస్, ఆరోగ్య సిబ్బంది తరహాలో వీరు కూడా

సేవలు అందించనున్నారన్నారు. అయితే ప్రస్తుతం వేసవి కాలం కావడం తో అడవుల్లో మంటలు చెలరేగే అవకాశం ఉన్నందున కొంతమందిని ఈ విధుల్లో అనుమతించడం జరుగుతుందన్నారు.

అటవీశాఖ లోని అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫిసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ క్యాడర్ లో ఉన్న సిబ్బంది

కరోనా రాక్షస నియంత్రణ విధుల్లో పాల్గొంటారన్నారు. ప్రపంచ విపత్తును ఎదుర్కోడానికి తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. 

యూనిఫామ్ సిబ్బందే కాకుండా,

అటవీశాఖ లో జిల్లా స్థాయిలో విధులు నిర్వహిస్తున్న డి ఎఫ్ ఓ, స బ్ డి ఎఫ్ ఓ లు ఇప్పడికే జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు వివిధ స్థాయిల్లో విధులు

నిర్వహిస్తున్నారన్నారు. à°…వసరం కంటే సగం మందే సిబ్బంది మాత్రమే ఉన్నప్పడికే అటవీశాఖ ప్రాంతాల్లో  à°µà±‡à°—à°‚à°—à°¾ చెలరేగుతున్న భీకర మంటలను అవుతున్నారన్నారు.

ఇటీవలే తిరుపతి, శ్రీశైలం, అనంతపురం అడవుల్లో చెలరేగిన మంటలను ఆర్పీ అటవీ సంపదను కాపాడడంతో తమ సిబ్బంది నిబద్ధతను కనపర్చారన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam