DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మీదుగా నిత్యావసర సామాగ్రి తో ప్రత్యేక రవాణా రైళ్లు 

*బెంగుళూరు, యశ్వంత్ పూర్ కటక్, సంబల్పూర్, సికింద్ర బాద్ కు రవాణా* 

*8 నుంచి  à°µà°¿à°µà°¿à°§ ప్రాంతాల నుంచి రవాణా రైళ్లు ప్రారంభం* 
 
*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 08, 2020 (డిఎన్ఎస్) : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ జరుగుతున్నందున రైల్వే ప్రయాణీకుల రైళ్లు నిలిచి

పోయిన విషయం తెలిసిందే. కేవలం రవాణా గూడ్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు కు ప్రత్యేక రవాణా ఎక్స్ ప్రెస్ రైలు ను నడిపేందుకు తూర్పు కోస్తా

రైల్వే నిర్ణయించింది.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అత్యవసర ఆహార సామాగ్రిని à°ˆ రైలు ద్వారా రవాణా చేయనున్నారు. ఎక్స్ ప్రెస్ రవాణా రైళ్లల్లో  à°’à°• రైలు విశాఖపట్నం -

సంబల్ పూర్, రెండవది విశాఖపట్నం - కటక్ à°² మధ్య నడుస్తుంది. 

00530 నెంబర్ రైలు విశాఖపట్నం - సంబల్పూర్ పార్సెల్ ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం నుంచి ఏప్రిల్ 9, 11 & 13  à°¤à±‡à°¦à±€à°²à±à°²à±‹

ఉదయం 9 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 :30 గంటలకు సంబల్ పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణం లో 00529 నెంబర్ రైలు సంబల్ పూర్ లో à°ˆ నెల 10, 12, 14  à°¤à±‡à°¦à±€à°²à±à°²à±‹ ఉదయం 9 గంటలకు బయలు దేరి సాయంత్రం 5 :30

గంటలకు  à°µà°¿à°¶à°¾à°–పట్నం చేరుతుంది. 
ఈ రైళ్లు మార్గ మధ్యంలో విజయ నగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగుడ, కేసింగా, టిట్లగర్హ్, బలంగీర్ బర్గర్హ్ రోడ్ లలో

ఆగుతుంది. 

00532 నెంబర్ రైలు విశాఖపట్నం నుంచి కటక్ పార్సెల్ ఎక్స్ ప్రెస్ రైలు విశాఖపట్నం లో à°ˆ నెల  9 నుంచి 14  à°µà°°à°•à±‚ ఉదయం 10  à°—ంటలకు బయలు దేరి, సాయంత్రం 6 :30 గంటలకు

కటక్ చేరుతుంది. తిరుగు ప్రయాణం లో 00531 నెంబర్ రైలు కటక్ లో à°ˆ నెల 10 నుంచి 15 వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు బయలు దేరి సాయంత్రం 5 :30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. 

ఈ రైలు

మార్గ మధ్యలో విజయ నగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్చ్చాపురం, బ్రహ్మపుర, చిత్రపురి, బెలుగన్, ఖుర్దా రోడ్ ల్లో ఆగుతుంది. 

విశాఖ మీదుగా.  . :

విశాఖ పట్నం

మీదుగా వెళ్లే రైళ్లు మరి కొన్ని పార్సెల్ రైళ్లను తూ కో రైల్వే ప్రకటించింది. వాటిలో  . . . . 

00759 నెంబర్ రైలు సికింద్రాబాద్ - హౌరా మధ్య ఈ నెల 9 నుంచి నడుస్తుంది. ఈ

రైలు à°ˆ నెల 9 à°¨ సికందరా బాద్ లో సాయంత్రం 6 గంటలకు బయలు దేరి మరునాడు 11 : 35 గంటలకు విశాఖపట్నం చేరి, మరునాడు ఉదయం 4 :10 గంటలకు హౌరా చేరుతుంది. 
తిరుగు ప్రయాణం లో 00760  à°¨à±†à°‚బర్

రైలు హౌరా లో à°ˆ నెల 11 à°µ తేదీన మధ్యాహ్నం 4 :05 గంటలకు బయలు దేరి, మరునాడు ఉదయం 7 :10 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. 

 00609

నెంబర్ రైలు యాశ్వంతపుర్  - గువాహటి పార్సెల్ రైలు à°ˆ నెల 8 à°¨ యశ్వంత్ పూర్ లో మధ్యాహ్నం 1 గంటలకు బయలు దేరి మరునాడు 12 గంటలకు విశాఖ చేరి, మరునాడు సాయంత్రం 7 :25 గంటలకు

గువాహటి చేరుతుంది. 
తిరుగు ప్రయాణం లో ఈ నెల 11 న ఉదయం 9 గంటలకు గువహతి లో బయలుదేరి 12 వ తేదీ సాయంత్రం 6 :25 గంటలకు విశాఖ చేరుతుంది. మరునాటి సాయంత్రం 5 :45 గంటలకు యశ్వంత్

పూర్ చేరుతుంది.  

00603 నెంబర్ రైలు KSR బెంగుళూరు - హౌరా రైలు ఈ నెల 8 , 11 తేదీల్లో బెంగుళూరు లో మధ్యాహ్నం 1 గంటకు బయలు దేరి, మరునాటి ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఆ

రైలు మరునాటి ఉదయం 2 గంటలకు హౌరా చేరుతుంది. 
తిరుగు ప్రయాణం లో  00604 నెంబర్ రైలు  à°¹à±Œà°°à°¾ లో à°ˆ నెల 10 ,13 తేదీల్లో ఉదయం 11 గంటలకు KSR బెంగుళూరు లో బయలు దేరి, మరునాటి ఉదయం 2 గంటలకు

విశాఖపట్నం చేరుతుంది. రాత్రి 9 :30 గంటలకు బెంగుళూరు చేరుతుంది.  

 à°ˆ పార్సెల్ రైళ్లు   అత్యంత ఆవశ్యకమైన నిత్యావసర పదార్ధాలను రవాణా చేయనున్నాయి. à°ˆ మేరకు

రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, స్వచ్చంద సేవ సంస్థలు, వ్యాపారాలు, ఈ రైలు సేవలను వినియోగించుకోవాల్సిందిగా తెలియచేస్తోంది. పూర్తి వివరాలను సంబంధిత రైల్వే

స్టేషన్ మేనేజర్, పార్సెల్ అధికారుల నుంచి పొందవచ్చని తెలిపింది. 

త్వరలోనే మరిన్ని రవాణా రైళ్లని వివిధ రూట్లలో నడిపేందుకు రైల్వే శాఖా సిద్ధంగా ఉన్నట్టు

తూర్పు కోస్త రైల్వే ప్రకటించింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam