DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం సహాయ నిధికి జగదీశ్ మెరైన్ ఎక్స్ పోర్ట్స్ సంస్థ రూ. 25 లక్షలు విరాళం 

భాద్యత à°—à°¾ లక్షలాది విలువ చేసే రక్షణ కిట్ లు సిబ్బందికి పంపిణీ. . 

క్వారంటైన్లు à°—à°¾ మా భవనాలు వినియోగించండి: à°Žà°‚à°¡à°¿  à°¤à±‹à°Ÿ జగదీష్.  

సహాయ చర్యలకు అండగా

ఎంపీ సీతారామలక్ష్మి కుటుంబం. .  

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ) . . .

అమరావతి  , ఏప్రిల్ 09, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : మత్స్య సంపద పరిశ్రమ ( ఆక్వా à°°à°‚à°—à°‚) లో

  ప్రసిద్ధి గాంచిన సంస్థల్లో అగ్రగామిగా నిలిచినా జగదీశ్ మెరైన్ ఎక్స్ పోర్ట్స్ సంస్థ యాజమాన్యం  à°•à±‹à°µà°¿à°¡à± 19 వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు

విరాళాన్ని అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు చెందిన à°ˆ సంస్థ వందలాది మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తోంది. 

ఈ మేరకు సంస్థ

మేనేజింగ్ డైరక్టర్ తోట జగదీశ్ DNS తో మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రాక్షసుణ్ణి తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న

చర్యలకు తమ వంతు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు ను అందించినట్టు తెలిపారు. 

వైద్య సేవలకు మా భవనాలు సిద్దం : . .. 

ప్రస్తుతం జిల్లాలో కోవిడ్

ప్రభావం చూపుతున్నందున, తమ సంస్థ కు చెందిన భవనాలను కూడా ఈ కోవిడ్ వైద్య సదుపాయాల కోసం వినియోగించుకోవాల్సిందిగా జిల్లా ప్రభుత్వ అధికారులకు తెలియచేసినట్టు ఎం

డి జగదీష్ తెలిపారు. వీటిని క్వారంటైన్ కేంద్రాలుగాను, ఐసోలేషన్ కేంద్రాలుగానూ తమ భవనాలు వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు

సమాచారాన్ని అందించామన్నారు. వారికి తగిన ఏర్పాట్లన్నీ చేసేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 

తల్లి ఎంపీ సీతారామలక్ష్మి సహకారం తో. .

తన తల్లి రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి సహకారంతో జిల్లా లో సైతం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో జగదీష్ పాల్గొంటున్నారు. ప్రజా రక్షణకై నిరంతరం

ప్రత్యక్షంగా శ్రమిస్తున్న ప్రభుత్వ అధికారులు, పొలిసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వైద్య బృందాలకు వైరస్ నుంచి రక్షణ కల్పించే విధంగా రక్షణ కిట్ లను కూడా

భారీ సంఖ్యలో అందించారు. à°ˆ కిట్ లో ఉత్తమ శ్రేణి మాస్క్ లు, చేతులు పరిశుభ్రం చేసుకునే శానిటైజర్లు, చేతి గ్లౌజులు, à°’à°• వారం సరిపడా అందిస్తున్నారు.  

త్వరలోనే. .

దేశం పూర్వపు స్థితికి వస్తుంది: . . . 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యాచరణ ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ సహా దేశంలోని అన్ని ప్రాంతాలూ కరోనా విపత్తు

నుంచి సురక్షితంగా బయట పడి, త్వరలోనే జాతి యావత్తు  à°ªà±‚ర్వపు సాధారణ జీవనం లోకి చేరుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. 

ప్రభుత్వానికి సహకరించండి -

బయటకు రావద్దు : . . . 

 à°•à°°à±‹à°¨à°¾ మహమ్మారి విస్తరించకుండా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ప్రజలందరూ తప్పని సరిగా పాటించాలని జగదీష్ పిలుపునిచ్చారు. à°ˆ

మహమ్మారి కి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. కేవలం అత్యవసర సామాగ్రిని తెచ్చుకోడానికే వారానికి ఒక్కసారే, అది కూడా కుటుంబం

నుంచి ఒక్కరే బయటకు రావాలన్నారు. కనీస దూరం పాటించడం ద్వారా ప్రక్కవారికి విస్తరించే అవకాశం లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమ చేతులను ప్రతి రెండు గంటలకు ఒకసారి

చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి తెలిపారు. ఇంటి లో ఉండే సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ, à°’à°• మంచి భవిషత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam