DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ పహారా ఉన్నది - ప్రజల రక్షణ-  ఆరోగ్యం కోసమే 

*లాక్ డౌన్ రూల్స్ ప్రకారం ఇంట్లోనే ఉండండి : ఎస్పీ నవదీప్* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 09, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : దేశ

వ్యాప్తంగా పోలీస్ పహారా ఉన్నది కేవలం ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసమేనని పశ్చిమ గోదావరి  à°œà°¿à°²à±à°²à°¾ ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. గురువారం పశ్చిమ

గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణము లో ఉన్న తాళ్ల ముదునూరు పాడు లో ఉన్న రేడ్ జోన్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న బందోబస్తు నిర్వహిస్తున్న

సిబ్బందికి తగు సూచనలు చేసారు. ఆ గ్రామంలో నివసిస్తు కొంతకాలం గా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికీ కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ చేసినట్లు తెలిసిందన్నారు. దాంతో

అతన్ని విజయవాడ హాస్పిటల్ నందు ఐసోలేషన్ వార్డులో పెట్టామన్నారు. దీంతో ముదునురు పాడు ప్రాంతంలోని అతని ఇంటి నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు  à°¹à°¾à°Ÿà±

స్పాట్ గా ప్రకటించారు.
à°† ప్రాంతానికి వెళ్లే అన్ని వైపులా ఉన్న రహదారులను మూసివేసి  à°¬à°¯à°Ÿà°¿à°•à°¿ వెళ్ళుటకు, లోపలకి వచ్చుటకు ఒకే మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు. సదరు

ప్రాంతం అంతా రెడ్ జోన్ à°—à°¾  à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚చినట్లుగా ఎస్పీ తెలిపారు. 

à°ˆ సందర్భంగా జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ  à°ªà±‹à°²à±€à°¸à± అధికారులు  à°ªà±à°°à°œà°²à°•à±

మైక్ à°² ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి జరగుకుండ పలు జాగ్రత్తలను గురించి  à°…వగాహన కల్గిస్తున్నారన్నారు. రేడ్ జోన్ ప్రాంతంలోని ప్రజలను పలకరించి వారి సమస్యలను

à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు కానీ భయబ్రాంతులకుగానీ లోను కావద్దన్నారు. మీరు మీ ఇంటి వద్దనే ఉండండి. మీ ఇంటి  à°¬à°¯à°Ÿ మీ కోసం భద్రత విషయంలో గానీ,

శుభ్రత విషయంలోగానీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాం. ప్రజలకు నిత్యావసర వస్తువులు వాలంటీర్ల ద్వారా గానీ, డోర్ డెలివరీ ద్వారా గానీ అందిచేవిదంగా ఏర్పాట్లు

ఉన్నాయి. లాక్ డౌన్ నిబందలనలను పాటించని వారిపై ఇప్పటికే  à°•à±‡à°¸à±à°²à°¨à± నమోదు చేసాం.  à°µà°¾à°£à°¿à°œà±à°¯ దుకాణదారుల పై కూడా కేసులు నమోదు చేసాం. రెడ్ జోన్ పరిదిలలో నిరంతరం మైక్ à°²

ద్వారా ప్రజలకు అవగాహన, జాగ్రత్తల గురించి తెలియపరుస్తున్నాం. లాక్ డౌన్ కు ఇప్పటి  à°µà°°à°•à± ప్రజలు చాలా సహకరించారు. ఇదే విదంగా ఇంకా కొద్ది రోజులు సహకరించి కేంద్ర

ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన లాక్ డౌన్ ను విజయవంతంచేసి కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొడదామన్నారు. జిల్లా ఎస్పీ తో పాటు కొవ్వూరు డిఎస్పీ

రాజేశ్వర్రెడ్డి à°‡ తాడేపల్లిగూడెం టౌన్ సి ఆకులు రఘు తాడేపల్లిగూడెం రూరల్ సిఐ వి.రవి కుమార్ మరియు సిబ్బంది ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam