DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*మోడీ పిలుపు- కార్యాచరణలో కేంద్ర మంత్రి కుటుంబం సభ్యులు* 

*స్థాయి భేదం లేకుండా మాస్క్ à°² తయారీలో బీజేపీ క్యాడర్* 

*రోజుకు 500 మాస్క్ లు కొడుతున్న ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 09, 2020 (డిఎన్ఎస్) : కేంద్ర చమురు, గ్యాస్ ఇంధన శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులు రోజుకు సుమారు 500 మాస్క్ లను స్వయంగా

కుట్టి గ్రాంలోని వారికి వితరణ చేస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీమతి మృదుల ప్రధాన్, కుమార్తె నైమిశ ప్రధాన్ లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియా లో మంచి స్పందన

లభించింది. à°µà±€à°°à± చేస్తున్న కార్యాచరణకు మంచి స్పందన లభిస్తోంది. వీరి స్ఫూర్తిగా స్థానిక బీజేపీ క్యాడర్ కూడా మాస్క్ లను తయారు చేసి పంచుతుండడం శుభపరిణామం à°—à°¾

పరిణమిస్తోంది. 

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం మాస్క్ ల కొరత కూడా ఉండడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలకు ఇచ్చిన

పిలుపుకు దేశ వ్యాప్త స్పందన లభిస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 6 న కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబ

సభ్యులకు, బంధు మిత్రులకు, అందరికీ మాస్క్ లు ఎవరికీ వారు ఇంట్లోనే తయారుచేసుకుని ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. కొన్ని జాగ్రత్తలతో సురక్షితం కావచ్చు అనే

సందేశాన్ని ఇచ్చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam