DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక మీదట కోవిడ్ మరణం రాకూడదు: స్పెషల్ సిఎస్ జవహర్ 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 09, 2020 (డిఎన్ఎస్) : రాష్ట్రంలో ఇకపై ఎవరూ కోవిడ్ మూలంగా మరణించ కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.  à°—ురువారం విజయవాడ నుండి ఆయన రాష్ట్రంలోని  à°•à°°à±‹à°¨à°¾ పరిస్థితులు, వైద్యసేవలు,

 à°¤à±€à°¸à±à°•à±à°‚టున్న జాగ్రత్తలపై  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్  à°¦à±à°µà°¾à°°à°¾ సమీక్షించారు.  à°¸à±‚పర్ స్పెషాలిటీ బ్లాకులను ఐసోలేషన్ కేంద్రాలుగా

ఉపయోగించుకునేందుకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. మాస్కులు,  à°®à°‚దులు, వైద్య పరికరాల కొరత లేకుండా యుద్ద ప్రాతిపదికన సమకూరుస్తామన్నారు.  à°…వసరమనుకున్న

సామగ్రిని ముందుగా తీసుకుని సిద్దం చేసుకోవాలన్నారు.   à°µà°¿à°¶à°¾à°–పట్నం లోని కె.జి.హెచ్. ఆసుపత్రిలో నున్నరెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కరోనా వార్డులుగా

అనుమతి ఇస్తున్నామని తెలిపారు. 

విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ అవసరమైన అన్ని చర్యలు

చేపట్టామని, గతరెండు రోజులుగా జిల్లాలో ఒక్క పాజిటివ్ రాలేదన్నారు.  à°¡à°¾à°•à±à°Ÿà°°à±à°²à±, శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా వుంటున్నారని,  à°¨à°—à°°à°‚, జిల్లాలో సర్వే

నిర్వహిస్తూ అనుమానితులను వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జె.సి. వేణుగోపాలరెడ్డి, జివియంసి కమిషనర్ జి.సృజన, సబ్ కలెక్టరు

ఎస్.వెంకటేశ్వర్, విఎమ్ఆర్డిఎ అడిషనల్ కమిషనర్  à°œà°¿à°²à°¾à°¨à±€, డిఆర్ à°“ శ్రీదేవి,ఆర్డీవో కిషోర్, డియం అండ్ హెచ్ వో తిరుపతిరావు, à°¡à°¿.à°Ÿà°¿.హెచ్ నాయక్, కెజిహెచ్

సూపరింటెండెంట్ అర్జున్, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam