DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ ఉల్లంఘన - కేసులు -రూ. 1 .75 కోట్లు వసూలు

*ప్రజా  à°¶à±à°°à±‡à°¯à°¸à±à°¸à± కోసమే à°ˆ లాక్ డౌన్ నిబంధనలు. . .* 

*మరింత కఠినంగా అమలు చేస్తాం: ఏలూరు డిఐజి మోహన్ రావు*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్,

అమరావతి :). . .

అమరావతి  , ఏప్రిల్ 09, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా  à°…మలు చేస్తామని ఏలూరు రేంజ్ డిఐజి కె.వి మోహన్ రావు తెలియచేసారు. గురువారం  à°†à°¯à°¨

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, తో కలిసి తెలంగాణ ఆంధ్ర సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అమలవుతున్న లాక్ డౌన్ తీరును పరిశీలించారు. ఎస్పీతో

కలిసి  à°µà°¾à°¹à°¨à°¾à°² తనిఖీలు చేపట్టి అక్కడ పరిస్థితులను సమీక్షించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టుబడిన వాహనాలు, విధించిన ఫైన్ లను తెలిపారు. 

ఉల్లంఘనలు -

జరిమానాలు : . . . . 

ఏలూరు రేంజ్ పరిధిలో తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణాజిల్లాల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు ఉన్నప్పటికీ కొంతమంది

అనధికారికంగా షాపులు తెరచిన 6,300 మందిపై 2520 పైగా కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. 

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై మోటారు

వాహనాల చట్టం ప్రకారం ఏలూరు రేంజ్ (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా) జిల్లాలలో  à°®à±Šà°¤à±à°¤à°‚à°—à°¾ 51 వేల కేసులు నమోదుచేసి, à°’à°• కోటి 75 లక్షల జరిమానా

విధించడం జరిగిందని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. నిబంధనలు అతిక్రమించి రోడ్ల పైకి వచ్చిన 5 వేల వాహనాలను సీజ్ చేశాం అన్నారు. 

ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలు

ఉంటుందని, ఏలూరు రేంజ్ పరిధిలో ఈ లాక్ డౌన్ అమలును కఠినంగా అమలు పరుస్తున్నా అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉందని, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్

అయినా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద సిబ్బందిచే పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  à°ªà±à°°à°œà°¾ రవాణా వాహనాలను పూర్తిగా నిలిపి వేయడం జరిగిందని, తెలంగాణ

ప్రజలు ఆంధ్రా లోకి రాకుండా, ఆంధ్ర ప్రజలు తెలంగాణ కు వెళ్లకుండా తగు చర్యలు తీసుకున్నాం అన్నారు.  à°¸à°°à±à°•à± రవాణా చేసే వాహనాలు నిత్యవసర సరుకులు, ఆక్వా, కూరగాయలు,

ఎరువులు, వ్యవసాయ సంబంధిత వాహనాల రవాణాకు ఎటువంటి ఆంక్షలు లేవని, రైతులు, వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసుకునేందుకు ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వారి

కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. à°…వకాశాన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేట్లకు నిత్యావసర సరుకులను

విక్రయిస్తే వారిపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. 

ప్రజలందరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని పోలీసు శాఖ తరఫున కోరుకుంటున్నాం. ప్రజా

శ్రేయస్సే పరమావధిగా పోలీసుశాఖ విధులు నిర్వహిస్తుందన్నారు.  à°ªà±à°°à°œà°²à°‚దరూ ఇంటి వద్దనే ఉంటే à°ˆ కరోనా వైరస్ వ్యాప్తి నివారించవచ్చునని

తెలియచేసారు. 

ప్రజలందరూ ఒకచోట చేరడం వల్లనే à°’à°•à°°à°¿ నుంచి మరొకరికి à°ˆ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని,  à°—రికపాడు చెక్ పోస్ట్ వద్ద, అదేవిధంగా తూర్పు, పశ్చిమ

గోదావరి  à°œà°¿à°²à±à°²à°¾à°²à°²à±‹ చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. à°²à°¾à°•à± డౌన్ ప్రారంభం నాటి నుండి నేటి వరకు ప్రజలందరూ సహకారం అందించారు. ఇదే

స్ఫూర్తి à°ˆ లాక్ డౌన్ ముగిసేంత వరకు పాటించాలని పోలీసు శాఖ తరఫున కోరుకుంటున్నాం అన్నారు. 

ఈ కార్యక్రమంలో నందిగామ డిఎస్పీ రమణ మూర్తి, జగ్గయ్యపేట CI

నాగేంద్ర కుమార్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam