DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు రేంజ్ లోనే 58 వేల వాహనాలు సీజ్ - రూ 2 కోట్లకు పైగా ఫైన్ 

*ప్రజా  à°¶à±à°°à±‡à°¯à°¸à±à°¸à± కోసమే à°ˆ లాక్ డౌన్ కార్యక్రమం : డిఐజి మోహన్ రావు* 

మరింత పటిష్టంగా చెక్ పోస్ట్ à°² వద్ద పహారా 

(DNS రిపోర్ట్ : రాజా పి, spl కరస్పాండెంట్,

అమరావతి ) : . . . .

అమరావతి, ఏప్రిల్ 11 ,2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ప్రజా  à°¶à±à°°à±‡à°¯à°¸à±à°¸à± కోసమే à°ˆ లాక్ డౌన్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు ఏలూరు రేంజ్ డిఐజి కెవి  à°®à±‹à°¹à°¨à±

రావు తెలిపారు   శనివారం లాక్ డౌన్ పరిస్థితులను ఆయన వివిధ ప్రాంతాల్లో తనిఖీ చేసారు  à°ˆà°¯à°¨ తో పాటు ఏలూరు డిఎస్పీ దిలీప్ కిరణ్ తో కలిసి ఏలూరు ఫైర్ స్టేషన్ జూట్ మిల్

సెంటర్ ఓల్డ్ బస్టాండ్ చెక్ పోస్ట్ లను మరియు తంగెళ్ళమూడి రెడ్ జోన్ ప్రాంతాలను సందర్శించారు   ఆయనతో కలిసి డియస్పి  à°¤à±‹ కలిసి  à°µà°¾à°¹à°¨à°¾à°² తనిఖీలు ఫైర్ స్టేషన్

సెంటర్ వద్ద చేపట్టి అక్కడ పరిస్థితులను సమీక్షించారు

 à°«à±ˆà°°à± స్టేషన్ సెంటర్ వద్ద డిఐజి గారు విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలు ఉంటుంది

అని, రేంజ్ పరిధిలో à°ˆ లాక్ డౌన్ అమలును కఠినంగా అమలు పరుస్తున్నాం అన్నారు à°ˆ నేపథ్యంలో ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు  à°ªà±à°°à°œà°¾ రవాణా వాహనాలను పూర్తిగా

నిలిపి వేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర నుండి  à°ªà±à°°à°œà°²à± ఆంధ్రా లోకి రాకుండా, ఆంధ్ర ప్రజలు తెలంగాణ కు వెళ్లకుండా బోర్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి  à°¤à°—ు

చర్యలు తీసుకున్నాం  à°…న్నారు 
సరుకు రవాణా చేసే వాహనాలు నిత్యవసర సరుకులు, ఆక్వా, కూరగాయలు, ఎరువులు, వ్యవసాయ సంబంధిత వాహనాల రవాణాకు ఎటువంటి ఆంక్షలు లేవు
/> రైతులు ,వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసుకునేందుకు ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వారి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు

లాక్ డౌన్ ను అవకాశాన్ని ఆసరాగా

తీసుకుని ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేట్లకు నిత్యావసర సరుకులను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

ఏలూరు రేంజ్ అయిన తూర్పు,

పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు ఉన్నప్పటికీ కొంతమంది అనధికారికంగా షాపులు తెరచిన 7,400 మందిపై 2520 పైగా కేసులు నమోదు చేయడం

జరిగింది. à°…దేవిధంగా  à°…నవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం ఏలూరు రేంజ్ (తూ। గో, ప।గో, కృష్ణా) జిల్లాలలో  à°®à±Šà°¤à±à°¤à°‚à°—à°¾ 58 వేల కేసులు

నమోదుచేసి, 02 కోటి 10 లక్షల జరిమానా విధించడం జరిగింది

నిబంధనలు అతిక్రమించి రోడ్ల పైకి వచ్చిన 5 వేల వాహనాలను సీజ్ చేశాం. à°ªà±à°°à°œà°²à°‚దరూ ఇంట్లోనే ఉండి

సురక్షితంగా ఉండాలని పోలీసు శాఖ తరఫున కోరుకుంటున్నాం అన్నారు.  à°ªà±à°°à°œà°¾ శ్రేయస్సే పరమావధిగా పోలీసుశాఖ విధులు నిర్వహిస్తుంది

ప్రజలందరూ ఇంటి వద్దనే

ఉంటే à°ˆ కరోనా వైరస్ వ్యాప్తి నివారించవచ్చును. à°ªà±à°°à°œà°²à°‚దరూ ఒకచోట చేరడం వల్లనే à°’à°•à°°à°¿ నుంచి మరొకరికి à°ˆ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది
ఏలూరు రేంజి పరిధిలో

తూర్పుగోదావరి రాజమహేంద్రవరం పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లాలలో 27 ప్రాంతాలను రెడ్ జోన్ లు గా ప్రకటించినట్లు సదరు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు

వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా పగడ్బందీగా బందోబస్తును చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు సదరు ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి ప్రజలకు నిత్యావసర వస్తువులను

మరియు పాలు కూరగాయలు మొదలగు మొదలగు వస్తువులను వాలంటీర్ల ద్వారా మరియు పోలీసు వారి ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నట్లు ప్రాంతాలలో దాత యొక్క సహకారంతో తో

నిత్యావసర వస్తువులు కూరగాయల ఇంటింటికీ పోలీసువారి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు
ఏలూరు రేంజి పరిధిలో ఆర్ఎంపీ డాక్టర్ యొక్క వివరాలను సమాచారాన్ని

ఇప్పటికే పోలీసు వారి వద్ద ఉన్నట్లు సదరు ఆర్ఎంపీ డాక్టర్లు
జలుబు , దగ్గు , జ్వరంతో వచ్చే వారికి ఆర్ ఎంపిలు వైద్యం చేయొద్దు అని , ఆర్ఎంపీ డాక్టర్ ల వద్దకు కరోనా

వైరస్ లక్షణాలతో ఎవరైనా  à°µà°šà±à°šà°¿à°¨ à°Žà°¡à°² సదరు సమాచారాన్ని à°†à°°à± à°Žà°‚ పిలు, ఎప్పటికప్పుడు స్థానిక వాలంటీర్లు, హెల్త్ వర్కర్లకు సమాచారమివ్వాలి. à°¦à°—్గర్లో ఉండే

ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సమాచారమివ్వాలి
ఆర్ఎంపిలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు, à°† ఉత్తర్వుల్ని ఉల్లంఘించే  à°†à°°à±à°Žà°‚ పిలపై చట్టప్రకారం చర్యలు

తీసుకుంటామని తెలిపారు, 

అనంతరము డీఐజీ  à°à°²à±‚రు తంగెళ్ళమూడి ప్రాంతంలో ఉన్న రెడ్ జోన్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి

సబ్బులు,  à°®à°¾à°¸à±à°•à±à°²à±, శానిటేజేర్స్ ఉన్న కిట్టులు ఇచ్చినారు. లాక్ డౌన్ ప్రారంభం నాటి నుండి నేటి వరకు ప్రజలందరూ సహకారం అందించారు। ఇదే స్ఫూర్తి à°ˆ లాక్ డౌన్

ముగిసేంత వరకు పాటించాలని పోలీసు శాఖ తరఫున తెలియచేసారు. à°ˆ కార్యక్రమంలో ఏలూరు టూ టౌన్ సిఐ ఆది ప్రసాద్ గారు మరియు పోలీస్ సిబ్బంది  à°ªà°¾à°²à±à°—ొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam