DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*సేవ చెయ్యడం లో యువత పాత్ర ప్రశంసనీయం: గంట్ల శ్రీనుబాబు*

*పేదలకు నిత్యావసర సామాగ్రి పంపిణీ*    

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 11, 2020 (డిఎన్ఎస్) : కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామీణ

మారుమూల ప్రాంతాల్లో యువత స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,  à°µà±ˆà°œà°¾à°—్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల

శ్రీనుబాబు కొనియాడారు. శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యవం లో శనివారం సింహాచలం గ్రామం లోని ఆయిల్ మిల్లు ప్రాంతంలో జరిగిన కార్యక్రమం లో పేదలకు నిత్యావసర

సామాగ్రిని పింపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈయన మాట్లాడుతూ ప్రస్తుత కట్టడి సమయంలో పనిలేక, ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వారికి తమ వంతు

సహకారం à°—à°¾ యువత ఆలోచన చెయ్యడం అభినందనీయమన్నారు. సుమారు  70 కుటుంబాల వారికి నిత్యావసర సరుకులు, నగదు అందించారు. ప్రతి కుటుంబానికి బియ్యము, పంచదార, నూనె, కాయగూరలు,

 à°•à±‹à°¡à°¿à°—్రుడ్డు, నగదు పంపిణీ చేశారు. 

à°ˆ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న  à°•à°°à±‹à°¨à°¾ మహమ్మారి నేపథ్యంలో.. ఎవరికి తోచిన

రీతిలో వారు స్వచ్ఛందంగా తగిన సహాయం పేదలకు అందజేయాలన్నారు,,, శివారు ప్రాంతాల్లో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా

ఉందన్నారు... ఇక గ్రామంలో ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. à°ˆ కార్యక్రమంలో, గణేష్ యువజన సేవా సంఘం,,  à°µà±à°¯à°µà°¸à±à°¥à°¾à°ªà°• సభ్యులు గంట్ల

 à°¤à°®à±à°®à°¯à±à°¯,  à°—ంట్ల కిరణ్ బాబు, కొల్లి చిన్న,  à°®à°œà±à°œà°¿ కోటేశ్వరరావు, అక్కిరెడ్డి అప్పలరాజు, శ్రీనివాస్, గంట్ల సతీష్,  à°†à°•à±à°² నాగరాజు,  à°šà°¿à°¨à±à°¨à°¾à°°à°¾à°µà±,  à°¬à±‹à°°à± ప్రసాద్ రెడ్డి,

తిరుమలరెడ్డి సుధీర్, సతీష్, సారధి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam