DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ 3 మాస్కులు పంపిణీ: వైఎస్ జగన్ 

*ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ*

*హైరిస్కు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశం*

*(DNS రిపోర్ట్ : రాజా పి,

స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 12, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : రాష్ట్రంలో ఉన్న  à°¸à±à°®à°¾à°°à± 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీ

చెయ్యాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశించారు. కోవిడ్‌ నివారణా చర్యలపై ఆదివారం జరిగిన సమీక్షా సమావేశానికి సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య

ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరు అయ్యారు. మాస్క్‌à°² వల్ల కొంత రక్షణ లభిస్తుందని, వీలైనంత త్వరగా వీటిని పంపిణీచేయాలని అధికారులకు సీఎం

ఆదేశం జారీ చేసారు. 
రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు. ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు  à°¸à°°à±à°µà±‡à°²à±‹ 32,349 మందిని

వైద్యాధికారులకు రిఫర్‌చేసారని, ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని మెడికల్‌ ఆఫీసర్స్‌ ధృవీకరించారన్నారు. వీరేకాకుండా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని

సీఎం ఆదేశం జారీ చేసారు. 

కోవిడ్‌కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45వేల కోవిడ్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న వైద్య శాఖ
వైరస్‌ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా

వేసేందుకు ఈపరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు వెల్లడి
కోవిడ్‌ వ్యాప్తి ఉన్నజోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అధికారులు తెలియచేసారు. 

హైరిస్కు

ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం
వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని 
/> ముఖ్యమంత్రి సూచించారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ

తీసుకోవాలన్నారు. 

వీరిపట్ల అనుసరించాల్సిన వైద్య విధానాలు, ప్రక్రియలను కింది స్థాయి వైద్య సిబ్బందివరకూ చేరవేయాలని, ఉత్తమమైన, నాణ్యమైన వైద్యం అందేలా

చూడాలన్నారు.  

నమోదవుతున్న కేసులు, వ్యాప్తిచెందడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని

తెలియచేసారు. 

కనీస దూరం పాటించాల్సిందే : .  . . .

ప్రతి చోటా ప్రజలు, అధికారులు, అన్నితరహాల ప్రజలూ కనీస దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని ముఖ్యమంత్రి

ఆదేశాలు జారీ చేసారు. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్‌ తప్పనిసరిగా ఉండాల్సిందేనన్నారు. ఎక్కడా కూడా జనం గమిగూడకుండా ఉండాలని అధికారులకు

ఆదేశాలు ఇచ్చారు. 

ఆదివారం ఉదయం 9 à°—à°‚à°Ÿà°² వరకూ నమోదైన కేసుల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి  à°µà°¿à°µà°°à°¿à°‚చారు. 
మొత్తం నమోదైన కేసులు 417. 
విదేశాల నుంచి వచ్చిన

వారిలో పాజిటివ్‌ కేసులు 13, వారిద్వారా సోకిన కేసులు : 12.
ఢిల్లీ వెళ్లిన వారిలో పాజిటివ్‌ కేసులు 199, వారిద్వారా సోకిన వారు 161 .
మిగిలిన పాజిటివ్‌కేసుల్లో ఇతర

రాష్ట్రాలకు వెళ్లడం వల్ల, వ్యాధి సోకిన వారు, వారిద్వారా, ఇతరత్రా మార్గాల వల్ల కరోనా సోకిన వారు 32 మంది ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam