DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎస్పీ నవ్ దీప్ గ్రేవాల్ సూచనపై కదిలి వచ్చిన దాతలు  

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి, ఏప్రిల్ 12, 2020 (డిఎన్ఎస్): à°—à°¤ నెల 23 నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ 
ప్రక్రియను పశ్చిమ గోదావరి జిల్లా

ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఆదివారం పరిశీలించారు. నిర్భాగ్యులు నిరుపేదలకు నిత్యవసర వస్తువులు, ఆహార పదార్దాలు అందించే విధంగా దాతల నుంచి సహకారం

అందించాల్సిందిగా సూచనలు చేసారు. జిల్లా లో  à°¦à°¾à°¤à±ƒà°¤à±à°µà°‚ వహించే దాతలు మరియు ట్రస్ట్ యాజమాన్యాలు వారి యొక్క సహకారంతో అభాగ్యులకు సహాయం చేయాలని తన యొక్క క్రింది

సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.  à°¦à°¾à°¨à°¿à°ªà±ˆ ఆదివారం ఏలూరు త్రీ టౌన్ సిఐ, à°Žà°‚ ఆర్ ఎల్ ఎస్ ఎస్ మూర్తి , ఏలూరు వన్ టౌన్ ప్రాంతానికి చెందిన జగదాంబ మాతాజీ ట్రస్ట్ నిర్వాహకులు

మాలే నారాయణ లాల్ భగవాన్ రామ్ లను  à°¸à°‚ప్రదించారు. శనివారపుపేట లో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు గుడారాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న గారడీ లు చేసి జీవనం

సాగిస్తున్న సుమారు 50 కుటుంబాల వారికి బియ్యం నిత్యవసర వస్తువులను దాతలతో కలిసి వారి యొక్క గుడారాల వద్దకు వెళ్లి బియ్యము నిత్యవసర వస్తువులను వారికి

అందించారు. 

అక్కడ గారడీ చేసే వారి యొక్క కుటుంబాలు తిండి లేక పిల్లల తోటి కుటుంబాల వారు ఉండడాన్ని గమనించిన నిర్వాహకులు పోలీసు వారు అనుమతిస్తే

మరొక్కసారి సహాయం అందించడానికి దాతలు ముందుకు వచ్చారు. తిండి లేని సమయంలో తిండి పెట్టినటువంటి జగదాంబ మాతాజీ ట్రస్ట్  à°¨à°¿à°°à±à°µà°¾à°¹à°•à±à°²à°•à± అక్కడ ప్రజలు కృతజ్ఞతలు

తెలియజేసినారు. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పదని మనిషి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దాతలు కరుణతో దయతో పదిమందికి

చేసేటటువంటి కార్యక్రమాల వలన పుణ్యం కలుగుతుందని సదరు కార్యక్రమం చేయడం కొరకు ఆదేశాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ à°•à°¿  à°¸à°¿à° కృతజ్ఞతలు తెలియపరిచారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam