DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ వైద్య సదుపాయాలపై జీజీహెచ్ లో జిల్లా జడ్జి పర్యటన 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 12, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సర్వజన ఆసుపత్రిని శ్రీకాకుళం  à°œà°¿à°²à±à°²à°¾ ప్రధాన న్యాయమూర్తి మరియు

జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఛైర్మన్ ఎం.బబిత ఆది వారం తనిఖీ చేసారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోవిడ్-19 పై జిల్లాలో తీసుకుంటున్న చర్యలను

పరిశీలించాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు à°ˆ పర్యటన జరుపుతున్నట్టు న్యాయమూర్తి వివరించారు. à°ˆ మేరకు జిల్లా ఆసుపత్రిలో  à°•à±‹à°µà°¿à°¡à± – 19 చికిత్సలకు ఏర్పాట్లను

పరిశీలించారు. ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉన్న 32 మందిని, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యలు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్ధకు తెలియజేయాలని ఆమె

అన్నారు. 
 à°ªà±à°°à°­à±à°¤à±à°µ సర్వజన ఆసుపత్రి సూపరింటిండెంట్ à°¡à°¾.కె.కృష్ణమూర్తి ఆసుపత్రిలో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డుతో సహా

చికిత్సకు వచ్చే వారికి అత్యవసర సేవల విభాగం క్రింద ఇతరులకు సోకకుండా చికిత్సను అందించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 
జిల్లా కలెక్టర్ జె నివాస్

ఎప్పటికప్పుడు సందర్శించి తగు సూచనలు సలహాలు ఇస్తున్నారని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న సర్జికల్ వార్డు, పోస్టు ఆపరేటివ్ వార్డలను కోవిడ్ – 19 ఐసియు వార్డులుగా

మార్పు చేస్తున్నామని వివరించారు. 
    à°ˆ పర్యటనలో జిల్లా న్యాయమూర్తి వెంట జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.జయలక్ష్మి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి

ఆర్.ఎం.ఓ డా.ఆర్.అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam