DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20 రోజుల్లో 58 వేల కేసులు - రూ. 2.10 కోట్ల జరిమానా: ఏలూరు డిఐజి

*ప్రజా  à°¶à±à°°à±‡à°¯à°¸à±à°¸à± కోసమే à°ˆ లాక్ డౌన్, సహకరించండి*  

*ఏలూరు రేంజ్ డిఐజి కె.వి మోహన్ రావు వెల్లడి*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). .

.*

అమరావతి, ఏప్రిల్ 13, 2020 (డి ఎన్ ఎస్) : ప్రజా శ్రేయస్సు, రక్షణ కోసమే గత 21 రోజులుగా లాక్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఏలూరు రేంజ్ డిఐజి కె.వి మోహన్ రావు

తెలియచేసారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణము 02 రెడ్ జోన్ ప్రాంతము,  à°‰à°‚à°¡à°¿, ఆకివీడు రెడ్ జోన్ ప్రాంతము లో ఉన్నచెక్ పోస్ట్ లను  à°®à°°à°¿à°¯à±  à°°à±†à°¡à± జోన్

ప్రాంతాలను సందర్శించారు. ఆయనతో పాటు నరసాపురం  à°¡à°¿à°Žà°¸à±à°ªà±€ నాగేశ్వరరావు పాల్గొన్నారు.  à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ à°ˆ నెల 14 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని, ప్రజలు

సహకరించాలని కోరారు. 

58 వేల కేసులు - రూ. 2.10 కోట్ల జరిమానా. . .  

అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం ఏలూరు రేంజ్ (తూ. గో, ప.గో, కృష్ణా)

జిల్లాలలో మొత్తంగా 58 వేల కేసులు నమోదుచేసి, 02 కోటి 10 లక్షల జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. 

నిబంధనలు అతిక్రమించి రోడ్ల పైకి వచ్చిన 5 వేల వాహనాలను సీజ్

చేశామని, ప్రజలందరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని పోలీసు శాఖ తరఫున సూచించారు. 

ప్రజా శ్రేయస్సే పరమావధిగా పోలీసుశాఖ విధులు నిర్వహిస్తుందన్నారు.

ప్రజలందరూ ఇంటి వద్దనే ఉంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారించవచ్చునన్నారు. ప్రజలందరూ ఒకచోట చేరడం వల్లనే ఒకరి నుంచి మరొకరికి ఈ కరోనా వైరస్ వ్యాప్తి

చెందుతుందన్నారు. 
ఏలూరు రేంజ్ అయిన తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు ఉన్నప్పటికీ కొంతమంది అనధికారికంగా షాపులు తెరచిన 7,400

మందిపై 2520 పైగా కేసులు నమోదు చేయడం జరిగింది

లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం: . . . .

ఏలూరు రేంజ్ పరిధిలో ఈ లాక్ డౌన్ అమలును కఠినంగా అమలు పరుస్తున్నామని, ఈ

నేపథ్యంలో ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉందని, ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపి వేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర నుండి  à°ªà±à°°à°œà°²à± ఆంధ్రా లోకి రాకుండా,

ఆంధ్ర ప్రజలు తెలంగాణ కు వెళ్లకుండా బోర్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి  à°¤à°—ు చర్యలు తీసుకున్నాం
సరుకు రవాణా చేసే వాహనాలు నిత్యవసర సరుకులు, ఆక్వా, కూరగాయలు,

ఎరువులు, వ్యవసాయ సంబంధిత వాహనాల రవాణాకు ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. రైతులు , వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసుకునేందుకు ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వారి

కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. 

లాక్ డౌన్ ను అవకాశాన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేట్లకు నిత్యావసర

సరుకులను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

ఏలూరు రేంజి పరిధిలో తూర్పుగోదావరి రాజమహేంద్రవరం పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లాలలో

మొత్తం 27 ప్రాంతాలను రెడ్ జోన్ లు గా ప్రకటించామని, ఆ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా పగడ్బందీగా బందోబస్తును మరియు

 à°šà±†à°•à±à°ªà±‹à°¸à±à°Ÿà±à°²à± ఏర్పాటు చేశామన్నారు. 

ఆ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు నిత్యావసర వస్తువులను మరియు పాలు కూరగాయలు మొదలగు మొదలగు వస్తువులను వాలంటీర్ల

ద్వారా మరియు పోలీసు సిబ్బంది ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నట్లు తెలియచేసారు.  

దాతల సహకారంతో నిత్యావసర వస్తువులు కూరగాయల ఇంటింటికీ పోలీసువారి

పంపిణీ చేస్తున్నట్లు. ఏలూరు రేంజి పరిధిలో ఆర్ఎంపీ డాక్టర్ à°² వివరాలను సమాచారాన్ని సేకరించామన్నారు.  à°†à°°à±à°Žà°‚పీ డాక్టర్లు జలుబు , దగ్గు , జ్వరంతో వచ్చే వారికి ఆర్

ఎంపిలు వైద్యం చేయొద్దు అని , ఆర్ఎంపీ డాక్టర్ à°² వద్దకు కరోనా వైరస్ లక్షణాలతో ఎవరైనా  à°µà°šà±à°šà°¿à°¨ à°Žà°¡à°² సదరు సమాచారాన్ని ఆర్.à°Žà°‚.పిలు  à°Žà°ªà±à°ªà°Ÿà°¿à°•à°ªà±à°ªà±à°¡à± స్థానిక వాలంటీర్లు,

హెల్త్ వర్కర్లకు, దగ్గర్లో ఉండే ప్రభుత్వాసుపత్రి వైద్యులకు  à°¸à°®à°¾à°šà°¾à°°à°®à°¿à°µà±à°µà°¾à°²à°¨à°¿ సూచించారు.  à°‰à°¤à±à°¤à°°à±à°µà±à°²à±à°¨à°¿ ఉల్లంఘించే ఆర్.à°Žà°‚.పిలపై చట్టప్రకారం చర్యలు

తీసుకుంటామని హెచ్చరించారు. 

à°ˆ కార్యక్రమంలో నరసాపురం à°¡à°¿.యస్.పి నాగేశ్వరరావు, భీమవరం వన్ టౌన్ à°“à°‚ నమో రూరల్ సిఐ,  à°ªà±‹à°²à±€à°¸à± సిబ్బంది పాల్గొన్నారు. 

డి. ఐ.జి

మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, గుట్కాలు లాంటివి నమిలి ఉయ్యడం నిషేధించినట్ల అలా చేసిన వారిపై సిఆర్పిసి కింద కేసులు నమోదు చేయాలని సిబ్బందికి

ఆదేశాలు ఇచ్చామన్నారు. 

లాక్‌డౌన్ వేళ అన్ని వర్గాల ప్రజలకు  à°…à°‚à°¡à°—à°¾ ఉండాలనే సదుద్దేశంతో  à°ªà°²à± స్వచ్ఛంద సంస్థలు, సామాజిక నిరతి కలిగిన వ్యక్తులు, దాతలు

ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఫుడ్ ప్యాకెట్లు ఇలా తమకు తోచిన రీతిలో పంపిణీ కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. దాతల దాతృత్వానికి పోలీసు

శాఖ శిరస్సు వంచి నమస్కరిస్తోందన్నారు. 

అయితే అట్టి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  à°œà°¨à°¾à°²à± ఒకే చోట

గుమికూడ‌టంతో à°•‌రోనా వైర‌స్ విసృతంగా వ్యాపించే à°…à°µ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనమందరం దేనికోసం శ్రమిస్తున్నామో à°† లాక్ డౌన్ స్ఫూర్తి  à°¦à±†à°¬à±à°¬ తినే అవకాశాలు

ఉన్నాయన్నారు.    

ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ప్రభుత్వమే మరింత పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి మున్సిపాలిటీ / కార్పొరేషన్

మరియు పంచాయతీ  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹ వస్తు పంపిణీ చేయదలచిన దాతల దగ్గర నుండి వస్తువులు సేకరించి అట్టి వాటిని సామాజిక దూరం పాటిస్తూ పేదలకు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి

మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు పంచాయతీ à°² వారి à°•à°¿  à°†à°¦à±‡à°¶à°¾à°²à± ఇవ్వడం జరిగింది. కావున దాతలు మున్సిపల్ కమీషనర్లను సంప్రదించి అట్టి కార్యక్రమాలు

చేబట్టగలరన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam