DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది కఠినంగానే ఉండాలి: ప గో ఎస్పీ

*సానుభూతి చూపించే మెతక వైఖరి పోలీసులకు ఉండరాదు :*

*పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఆదేశాలు*  

*సరిహద్దు  à°šà±†à°•à± పోస్ట్ ల్లో

తెల్లవారుఝామున విస్తృత తనిఖీలు*  

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 17, 2020 (డిఎన్ఎస్) :రక్షణ విధుల్లో ఉన్న పోలీసు

సిబ్బంది కఠినంగానే వ్యవహరించాలని, సానుభూతి చూపించే మెతక వైఖరి పోలీసులకు ఉండరాదని,  à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ హెచ్చరించారు. 
/> కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న కలపర్రు  à°šà±†à°•à± పోస్ట్ వద్ద ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక  à°¤à°¨à°¿à°–ీలు నిర్వహించారు. 1% మెతక వైఖరిగా ఉన్నా కూడా

అనర్ధం జరిగే అవకాశం ఉంటుందని, కనుక ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. 
 à°ˆ తనిఖీల్లో భాగంగా జాతీయ రహదారి పై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న మూడు

లారీలు, 8 చిన్న కార్లు, 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం కేసులు నమోదు పరచాలని ఆదేశాలు ఇచ్చారు. 41 మోటార్ సైకిళ్లపై యాక్ట్ ప్రకారం ఫైనల్ విధించినట్లు, వాటికి సరైన

ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా వాహనాల లో నిత్యావసర వస్తువుల సరఫరా కొరకు, వినియోగిస్తున్నరా లేదా, సదరు వాహనాల్లో  à°œà°¿à°²à±à°²à°¾à°²à°²à±‹ వేరే జిల్లాకు ప్రయాణికులను

తరలిస్తున్నారా అనే విషయం మీద ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సదరు వాహనాలకు ఉన్నటువంటి ధ్రువ పత్రాల ను ఎస్పి గారు పరిశీలన చేసారు.
 
హైవే మీద

ప్రయాణం చేసేటువంటి వారిని కలప ర్రు చెక్ పోస్ట్ వద్ద ఉన్న వైద్య సిబ్బందిని వారు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ టెస్టులు దానికి సంబంధించిన రికార్డులను కూడా

వైద్య సిబ్బందిని à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల వారు ప్రయాణించే వ్యక్తులు  à°¯à±Šà°•à±à°• వివరాలను మరియు వారి ఆరోగ్య సంబంధమైన విషయాలపై సంబంధిత ప్రాంతాల

అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని వారికి తెలియజేసినారు. ఎవరైనా నా కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్య సిబ్బందికి

సలహా ఇచ్చినారు. చెక్ పోస్టుల వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని  à°Žà°µà°°à°¿à°¨à°¿ కూడా అనవసరంగా హైవేలపై ప్రయాణించడానికి అనుమతించకూడదని,

పకడ్బందీగా విధినిర్వహణ చేయాలని, వాహనాలలో అక్రమ రవాణాను అరికట్టాలని వాహనాలలో నిత్యావసర సరుకుల పేరుతో ఇతర నిషేధ వస్తువులను అక్రమ రవాణాను  à°—మనించి వాటిని

స్వాధీనం చేసుకోవాలని  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿ రవాణా చేసే వారిపై కేసులు నమోదు పరచాలని సిబ్బందికి ఆదేశాలు మరియు సూచనలు సలహాలు ఇస్తూ చెక్ పోస్ట్ వద్ద విధి నిర్వహణలో ఉన్న

సిబ్బంది కూడా తప్పనిసరిగా మాస్కులు,  à°¶à°¾à°¨à°¿à°Ÿà±‡à°œà±€à°°à±à°¸à± ను చేతులకు రక్షణగా గ్లౌజులను తప్పనిసరిగా ఉపయోగించాలని తెలియజే సారు. 

అనంతరము ఏలూరు పట్టణం లో ఉన్న

చెక్ పోస్ట్  à°²à± రెడ్ జోన్ ప్రాంతాలలో వద్ద à°… ఉన్న సిబ్బందిని ఆకస్మిక à°—à°¾ తనిఖీలు నిర్వహించి, అక్కడ ఉన్న సిబ్బందికి  à°µà°¿à°§à±à°²à°²à±‹ నిక్కచ్చిగా వ్యవహరించాలని

ఆదేశించారు. 

ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా లో 34  à°•à°°à±‹à°¨à°¾ పాజిటివ్ కేసులు ఉన్నా యి కనుక ఎలాంటి మెతకవైఖరి లేకుండా రెడ్ జోన్ లలో విధులు నిక్కచ్చిగా

నిర్వర్తించాలని, మార్కెట్స్ / దుకాణాల వద్ద క్యూలైన్లు సక్రమంగా లేకపోతే తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకొని క్యూ లైన్లను మెయింటెన్ చేయాలని తెలిపారు.

 

ప్రజలలో ఇంకా పూర్తి అవగాహన, బాధ్యత రాలేదని, ప్రజలు బాధ్యతగా ఉండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని తెలియ జేశారు. 

పోలీస్ సిబ్బంది ఎంత స్ట్రిక్ట్ గా

విధులు నిర్వహిస్తే, పాజిటివ్ కేసులు అంతగా తగ్గుతాయని, కనుక మనం అలసత్వం వహించకుండా కఠినంగా వ్యవహ రించాలని, వైరస్ వ్యాప్తి జరుగ కుండా, అవసరమైన చర్యలు

చేపట్టాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపైన à°•à° à°¿à°¨ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  à°•à°¨à±à°• అందరూ విధులలో కఠినంగా వ్యవహరించాలని కోరారు.

పశ్చిమ గోదావరి జిల్లా

 à°ªà°°à°¿à°§à°¿ లో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు నాణ్యమైన శానిటైజర్లు, మాస్కులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్యుప్మెంట్స్ మొదలైనవి అందించ బడుచున్నాయని, తగిన

జాగ్రత్తలు తీసుకొని అందరూ విధులు నిక్కచ్చిగా నిర్వహించాలని కోరారు. జిల్లా ఎస్పీ గారితో పాటు పశ్చిమగోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్  à°•à°°à±€à°®à±à°²à±à°²à°¾ షరీఫ్ ,

ఏలూరు à°¡à°¿ ఎస్ పి. à°“ దిలీప్ కిరణ్, ఏలూరు రూరల్ సిఐ శ్రీనివాసరావు పెదపాడు ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam