DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాజిటివ్ వస్తే రాజమండ్రి లోనే వైద్యం చెయ్యాలి :తూగో జిల్లా కలెక్టర్

అందరినీ కాకినాడకు పంపవద్దు: కలెక్టర్ మురళీధర్ రెడ్డి* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 18, 2020 (డిఎన్ఎస్) : కరోనా

పాజిటివ్ వస్తే రాజమహేంద్రవరం ఆసుపత్రిలోనే వైద్యం చెయ్యాలి తప్ప కాకినాడ ఆసుపత్రికి పంపవద్దని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు.

శనివారం జిల్లా లోని ముఖ్య కేంద్రమైన రాజమహేంద్రవరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని పరిశీలించి ఆసుపత్రి డాక్టర్లతో సమీక్ష జరిపారు. సందర్భంగా కలెక్టర్

మాట్లాడుతూ స్థానిక ఆసుపత్రికి వచ్చిన వారందరినీ కాకినాడ ఆసుపత్రికి తరలించ వద్దని డాక్టర్లకు సూచించారు. రాజమహేంద్రవరంలో వ్యాధి లక్షణాలుకు సంబంధించి

అన్ని అవకాశాలు ఉన్నందున ఇక్కడే ట్రీట్ మెంట్ ఇవ్వాలని అన్నారు. 
కోవిడ్-19 వ్యాధి పై అందరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. స్వచందం వచ్చిన వారిని కూడా పరీక్షలు

నిర్వహించి వారికి వ్యాధి లక్షణాలు ఉన్న యెడల క్వారంటైన్ à°•à°¿ పంపించాలని లేదంటే ఇంటికి పంపించాలని అన్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 19 మందికి

కోవిడ్-19 వ్యాధి సోకిందని వీరిలో చికిత్స తీసుకొన్న పొందిన 8 మందిని వారి ఇండ్లకు పంపించడం జరిగిందని అన్నారు. జిల్లాలో రోజుకు 1000 మందికి కోవిడ్ పరీక్షలు

నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. ఈ వ్యాధి తెలుసుకొనేందుకు ఒక్క నిముసములో సెంఫుల్ మరో గంటలో వ్యాధి లక్షణాలు తెలుస్తాయని తెలిపారు. వ్యాధి లేకపోతే ఇంటికి

పంపించడం జరుగుతుంది.  à°µà±à°¯à°¾à°§à°¿ ఉన్నావారిని కోవారంటే కు తరలించటం జరుగుతుందని అన్నారు. 

కలెక్టర్  à°ªà°°à±à°¯à°Ÿà°¨ లో రంపచోడవరం ఐ.à°Ÿà°¿.à°¡à°¿.à°Ž. ప్రాజెక్ట్ అధికారి నిశాంత

కుమార్, మునిసిపల్ కమిషనర్ అభిశక్తి కిశోర్, రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేశ్ కుమార్, రంపచోడవరం సబ్-కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, ఆసుపత్రి

సూపరింటెండెంట్ డాక్టర్ సోమసుందరం, డాక్టర్ రాజశేఖర్, ఆర్.ఎమ్.ఓ డాక్టర్ ఆనంద్, డాక్టర్ సతీష్ కుమార్, మునిసిపల్ ఎమ్.హెచ్చ.ఓ డాక్టర్ వినూత్న తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam