DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20వ తేదీ తర్వాత చర్యల పై వ్యూహాత్మకత ఉండాలి: సి ఎస్ నీలం

*వెసులు బాటు ఉన్నా కనీస దూరం పాటించాల్సిందే*

*కలెక్టర్ లతో సి ఎస్ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). .

.*

శ్రీకాకుళం, ఏప్రిల్ 18, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్ 2 నేపథ్యంలో à°ˆ నెల 20 తర్వాత కొంత వెసులు బాటు ఉంటుందన్న కేంద్ర  à°ªà±à°°à°­à±à°¤à±à°µ ఉత్తర్వుల మేరకు, స్థానిక పరిస్థితుల

ఆధారంగా చర్యలు చేపట్టాలని, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నే  à°¸à±‚చించారు. శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె 20à°µ తేదీ తరువాత

తీసుకోవలసిన చర్యల పట్ల వ్యూహాత్మకత ఉండాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, పంచాయతీ రాజ్, మునిసిపాలిటీ, రవాణా శాఖల కార్యకలాపాలు అవసరం అని, మే 3 వరకు ప్రజా రవాణా ఉండదని,

అయినప్పడికి గ్రామ స్థాయి కమిటీలు నియమించి పరిశీలించాలన్నారు. 

లాక్ డౌన్ లో కొంత సడలింపు ఇచ్చినప్పటికీ వ్యక్తుల మధ్య దూరం విధిగా పాటించాలి. ప్రభుత్వ

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి à°¡à°¾. కె. ఎస్.జవహర్ రెడ్డి   మాట్లాడుతూ ఆదివారం నుండి రాపిడ్ టెస్ట్స్ జరుగుతాయి. à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• అధికారి à°Žà°‚.à°Žà°‚.నాయక్, జిల్లా కలెక్టర్ జె

నివాస్, ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి,  à°œà°¾à°¯à°¿à°‚ట్ కలెక్టర్ à°¡à°¾. కె. శ్రీనివాసులు, ఐటిడిఏ పిఓ సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, ఏఎస్పీ పి.సోమశేఖర్, జిల్లా

రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.చెంచయ్య, జిజిహెచ్ సూపరింటిండెంట్ డా కె. కృష్ణ మూర్తి, డిసిహెచ్ఎస్ బి.సూర్యారావు, ఆర్డీవో

à°Žà°‚.వి.రమణ,  à°¡à°¿à°ªà°¿à°“ వి.రవికుమార్, జెడ్పి సిఇఓ జి.చక్రధర రావు, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి జి.వెంకట రావు, ప్రత్యేక అధికారి జి.శ్రీనివాసరావు,

విపత్తుల విభాగం ఇంచార్జి డిఎం బి.నగేష్, వైద్య శాఖ అధికారులు డా బి.జగన్నాథ రావు, డా.రామ్మోహన్ రావు, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి సాయిరాం తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam