DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సముద్ర మార్గంలో గ్రామాలకు వచ్చే వలసలకు అడ్డుకట్ట

*శ్రీకాకుళం సాగర తీర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు నిఘా* 

*ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎస్పీ ఆర్. ఎన్ అమ్మిరెడ్డి. . .* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V,

రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 19, 2020 (డిఎన్ఎస్) : కోవిడ్-19 నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా లాక్ డౌన్ లో సాగర

తీరంలో కట్టుదిట్టమైన రక్షణ తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆర్ ఎన్  à°…మ్మిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పూర్తి నిఘా పెట్టారు. దీనిలో భాగంగా

 à°°à°¾à°·à±à°Ÿà±à°° డిజిపి గౌతమ్ సవాంగ్ ఇచ్చిన నినాదం . ..  à°ªà±à°°à°œà°²à°‚తా  à°®à±€à°°à°¿à°‚ట్లో ఉండండి, మీ రక్షణగా మేమున్నాం సందేశాన్ని అమలులో భాగంగా à°•à°Ÿà±à°Ÿà±à°¦à°¿à°Ÿà±à°Ÿà°®à±ˆà°¨ రక్షణ వలయాన్ని

ఏర్పరిచినట్టు ఎస్పీ తెలియచేస్తున్నారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అహర్నిశలు నిబద్దత తో పనిచేస్తున్నారు. 
సమయంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకు పోయిన

వారు నడక మార్గం లో కొందరు వచ్చే ప్రయత్నం చేస్తుండగా ఇంకొందరు సముద్ర మార్గం లో వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్టంగా భద్రతను ఏర్పాటు చేసారు.  à°µà°²à°¸

కార్మికులు సముద్ర తీరం బాట పట్టి,  à°¬à±‹à°Ÿà±à°²à±‹ శ్రీకాకుళం కు చేరుకొంటారనే  à°¸à°®à°¾à°šà°¾à°°à°‚ తో శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతమంతా పటిష్టమైన నిఘా ఏర్పాటు

చేశారు.

ఇందులో భాగంగా ఆదివారం ఎచ్చెర్ల మండలం à°¡à°¿ మత్యలేసం  à°¤à±€à°° ప్రాంతంలో ఎచ్చెర్ల Si  G.రాజేష్, RSI నాగరాజు   తమ సిబ్బందితో   సముద్రతీరాన  à°¬à±ˆà°¨à°¾à°•à±à°¯à±à°²à°°à±   తో

పరిశీలిస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు బోటులో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. à°† వ్యక్తులు లాక్ డౌన్ సంబంధించిన  à°µà°²à°¸ కార్మికులై ఉంటారని అనుమానించి .

వీరు సాయంత్రం à°•à°¿ సోంపేట,  à°•à°µà°¿à°Ÿà°¿, బారువ తీర ప్రాంతానికి చేరుకోవచ్చని  à°…ంచనా వేసి, కంట్రోల్ రూమ్ ద్వారా ఇచ్చాపురం వరకు సముద్ర తిరమంతా అప్రమత్తం

చేసారు. 

అనుకునట్లే  à°¸à°¾à°¯à°¿à°‚త్రానికి బారువా తీరానికి 3 బోట్లలో 29 మంది చేరుకున్నారు. వీరంతా కవిటి, ఇసుకలపాలెం, గొలగండి, కిచెందిన వారు కాగా (3)  à°®à±à°—్గురు మాత్రం

ఒడిస్సా కు చెందిన వారు, వీరు వలసకార్మికులు చెన్నయ్ ప్రాంతం నుండి వచ్చారు. వీరిపై బారువ SI నారాయణ స్వామి కేసు నమోదు చేసి, బొట్లు సీజ్ చేసి, వారిని క్వారెంటైన్ కు

తరలించారు.  

శ్రీకాకుళం జిల్లాలో కి ఎటువంటి పరిస్థితి లోను, ఏ మార్గం గుండా అయినా ఒక్క వ్యక్తి కూడా రాకుండా పటిస్టమైన నిఘా పెట్టామని, లాక్ డౌన్ నిబంధనలు

ఉల్లంఘించిన వారి పై చట్టపరమైన à°•à° à°¿à°¨ చర్యలు తప్పవని,  à°•à°šà±à°šà°¿à°¤à°‚à°—à°¾ క్వారెంటైన్ కు తరలించి పరీక్షలు జరిపించాల్సింది à°—à°¾  à°Žà°¸à±à°ªà±€ అధికారులు కు ఆదేశాలు చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam