DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు రేంజ్ లో ఫైన్ వసూళ్లు రూ. 5.5 కోట్ల పైగానే: డిఐజి మోహన్ రావు  

*రెడ్ జోన్ ప్రాంతాల్లో డిఐజి విస్తృత తనిఖీ- సూచనలు*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 20, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్ నేపధ్యం

నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి ఏలూరు రేంజ్ పరిధిలో గత నెల 23 నుంచి నేటి వరకూ రూ. 5 .50 కోట్ల ను జరిమాణగా వాసులు చేసినట్టు ఏలూరు రేంజ్ డిఐజి కెవి మోహన్ రావు

తెలియచేసారు. 

తనిఖీల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా  à°à°²à±‚రు పట్టణ  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹ రెడ్ జోన్ ప్రాంతాల్లో  à°à°²à±‚రు రేంజ్ డీఐజీ కే. వి మోహన్ రావు సోమవారం తనిఖీలు

చేపట్టారు. పట్టణం లోని ఫైర్ స్టేషన్ సెంటర్, అర్.అర్ పేట, తంగెళ్లముడి , తుర్పువిది , వై.యస్.అర్ కాలనీ లలో ఉన్న రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాలలో పర్యటించి చెక్ పోస్ట్ à°² వద్ద

ఉన్న సిబ్బంది కి తగు సూచనలు చేసారు. రోడ్డుపై సంచరిస్తున్న కొంతమంది వ్యక్తులను ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అదే సమయంలో రోడ్డుపై అనవసరంగా సంచరిoచ రాదు అని

హెచ్చరించారు. అనంతరము ఆర్ ఆర్ పేట లో ఉన్న రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాన్ని  à°¸à°‚దర్శించి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి వైద్యాధికారులను విచారించి ప్రైమరీ కాంటాక్ట్

,సెకండరీ కాంటాక్ట్ ఎంతమందికి  à°Ÿà±†à°¸à±à°Ÿà± చేశారు ఎంతమందికి పాజిటివ్ వచ్చిందన్న విషయం పై విచారించారు. 

ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఏలూరు రేంజి పరిధిలో 27

రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాలు ఉన్నట్లు పశ్చిమగోదావరి జిల్లా నందు 14 రెడ్ జూన్ ప్రాంతాలను గుర్తించినట్లు à°† ప్రాంతాలలో ఉన్న వారెవ్వరూ భయపడకుండా ఉండాలని తెలిపారు. లాక్

డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ, స్వీయ రక్షణ పొందుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ వారికి సహకరించాలని కోరారు. 

ఏలూరు రేంజ్ లో ఫైన్ వసూళ్లు రూ. 5 .50

కోట్ల పైమాటే. . .  

ఏలూరు రేంజ్ పరిధిలో ఇప్పటివరకు నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నాలుగువేల కేసులు నమోదు పరిచినట్లు 96,000 మందిని అరెస్టు చేసమన్నారు. ఎం.వి

యాక్ట్ కేసులు నమోదు పరిచి వారి నుంచి రూ.  5. కోట్లు 50 లక్షలు అపరాధ రుసుమును వసూలు చేయడం జరిగిందని, 49,000 వాహనములను స్వాధీనపరచుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు à°—à°¾

తెలిపారు.  

షాపులు తెరిచినా వారు, అన్ని మతాల ప్రార్థనా మందిరాలు ల్లో పాల్గొన్న వారు, సమావేశాలు విందులు వినోదాల్లో పాల్గొన్న 51,000 కేసులు నమోదు పరిచి 11,000 మందిని

అరెస్టు చేసినట్లుగా తెలియజేసారు. మే మూడో తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు విధించిన లాక్ డౌన్ విధించారు. 

ఏలూరు రేంజి పరిధిలో గరికపాడు

చెక్పోస్ట్ వద్ద 24/7 మూడు షిఫ్టుల్లో సిబ్బంది  à°‰à°¦à±à°¯à±‹à°— నిర్వహణ చేయించినట్లు à°† చెక్ పోస్ట్ వద్ద ధర్మల్ స్కానింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశ్చిమగోదావరి

జిల్లాలో చింతలపూడి, జీలిగుమిల్లి, కలపరు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి ఏలూరు రేంజ్ పరిధిలోకి రాకుండా మరియు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా

పోలీస్ సిబ్బంది యావన్మంది పాటు పడుతున్నారని తెలియచేసారు. 

అత్యవసర కేసుల్లోనే అనుమతులు: . . . 

వైద్య పరంగా, ఇతర  à°…త్యవసర పరిస్థితులు తలెత్తిన

సమయాల్లోనే ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని డిఐజి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్  à°…న్ని

జిల్లాల ఎస్పి లకు à°†à°¦à±‡à°¶à°¾à°²à± జారీచేశారన్నారు. à°ˆ ఏలూరు రేంజ్ లో అనుమతులు కావాల్సిన వారు. . ..  

పశ్చిమ గోదావరి జిల్లా ఫోన్ నెంబర్ : 8332959175, తూర్పు గోదావరి జిల్లా ఫోన్

నెంబర్ : 9494933233, రాజమహేంద్రవరం ఫోన్ నెంబర్ : 9490760794, కృష్ణా జిల్లా యొక్క ఫోన్ నెంబరు : 9182990135 వాట్సాప్ నెంబర్ ఫోన్ లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముందుగా తెలిపిన దరఖాస్తు

నమూనాలో ఆయా జిల్లాల ఎస్పీ లకు సమాచారం ఇచ్చి అనుమతి పొందాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam