DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ నేపథ్యంలో ఏలూరు రేంజ్ లో విస్తృత తనిఖీలు

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 21, 2020 (డిఎన్ఎస్) : ఏలూరు రేంజ్ డీఐజీ కే వి మోహన్ రావు తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ఉన్న

రెడ్ జోన్ ప్రాంతాలలో పర్యటించి చెక్ పోస్ట్ à°² వద్ద ఉన్న సిబ్బంది ను తనిఖీ లు నిర్వహించారు. à°ˆ  à°¤à°¨à°¿à°–ీల్లో భాగంగా పికెటు à°² వద్ద ఉన్న  à°¸à°¿à°¬à±à°¬à°‚దికి తగిన సూచనలు

సలహాలు ఇస్తూ రోడ్డుపై సంచరిస్తున్న కొంతమంది వ్యక్తులను ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నారు. ప్రజలు రోడ్డుపై అనవసరంగా సంచరిoచరాదు అని  à°¦à°¾à°¨à°¿à°µà°²à°¨ కరోనా వైరస్

వ్యాప్తి చెందుతుందని ప్రైమరీ కాంటాక్ట్ ,సెకండరీ కాంటాక్ట్ ఎంతమందికి  à°Ÿà±†à°¸à±à°Ÿà± చేశారు ఎంతమందికి పాజిటివ్ వచ్చిందన్న విషయం పై అధికారులు ను à°…à°¡à°¿à°—à°¿

తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఏలూరు రేంజి పరిధిలో 27 రెడ్ జోన్ ప్రాంతాలు ఉన్నట్లు పశ్చిమగోదావరి జిల్లా నందు 14 రెడ్ జూన్ ప్రాంతాలను

గుర్తించినట్లు సదరు ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా భయపడకుండా లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ, స్వీయ రక్షణ పొందుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్

వారికి సహకరించాలని తెలియజేసినారు.  à°à°²à±‚రు రేంజ్ పరిధిలో ఇప్పటివరకు 63 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు, కోవీ డు 19  à°¨à°¿à°¯à°® నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 5,078 కేసులు నమోదు

పరిచినట్లు 11,985 మందిని అరెస్టు చేసినట్లు, 2,830 దుకాణదారులు పై కేసులు నమోదు పర్చినట్లు, 1,01,577 వాహనాలపై ఎం.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి వారిపై ఫైన్ లు 5.కోట్లు 83 లక్షలు 63 వేల 492

రూ.లు  à°…పరాధ రుసుమును వసూలు చేసినట్లు మరియు 4,121 వాహనములను స్వాధీనపరచుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు à°—à°¾, షాపులు ప్రార్థనా మందిరాలు మరియు సమావేశాలు విందులు

వినోదాల్లో పాల్గొనే వారిపై కేసు లు నమోదు చేస్తాము అని తెలియజేసినారు. మే మూడో తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు విధించిన లాక్ డౌన్ విధించిన రు.

  

ఏలూరు రేంజి పరిధిలో గరికపాడు చెక్పోస్ట్ వద్ద 24/7 మూడు షిఫ్టుల్లో సిబ్బంది  à°‰à°¦à±à°¯à±‹à°— నిర్వహణ చేయించినట్లు సదరు చెక్పోస్ట్ వద్ద ధర్మం స్కానింగ్ కూడా

ఏర్పాటు చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా లో  à°šà°¿à°‚తలపూడి , జీలుగుమిల్లి, కలపరు  à°šà±†à°•à± పోస్ట్ ఏర్పాటు చేసినట్లు  à°‡à°¤à°° రాష్ట్రాల అలాగే ప్రతి మండలంలోనూ పోలీస్ చెక్

పోస్టులను ఏర్పాటు చేసినట్లు à°’à°• ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజలు à°…à°‚à°¡à°—à°¾ నిరోధించే నిమిత్తం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, ప్రజలకు  à°µà±ˆà°¦à±à°¯ పరముగా అత్యవసర

పరిస్థితులు ఏర్పడినచో అన్ని జిల్లాల యొక్క ఎస్పి లకు పాస్  à°‡à°µà±à°µà°®à°¨à°¿  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సావాంగ్  ఆదేశాలపై  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా ఫోన్

నెంబర్ 8332959175, ఈస్ట్ గోదావరి జిల్లా 9494933233, రాజమహేంద్రవరం, 9490760794, కృష్ణా జిల్లా యొక్క ఫోన్ నెంబరు 9182990135 వాట్సాప్ నెంబర్ ఫోన్ లకు వైద్య సదుపాయం కొరకు ప్రయాణం చేయు వారు పై ఫోన్

యొక్క వాట్సాప్ లకు సందేశం పంపించిన యెడల సదరు అభ్యర్థనను ఎస్పీలు పరిశీలన చేసి  à°®à±€ ఫోన్ లకు ధ్రువ పత్రాలు పంపుతారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి యొక్క

ఆదేశాలపై 55 సంవత్సరాలు నిండిన సిబ్బందికి కోవిడు- 19 విధుల నుండి వారికి వెసులుబాటు కల్పించినట్లు రెడ్ జోన్ ప్రాంతాలలో విదులు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే సిబ్బందికి తగిన రక్షణ

ఏర్పాట్లు చేసినట్లు మాస్కులు శానీటైజర్స్ లను సమకూర్చి ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై అధికారులు సమాచారాన్ని సేకరిస్తూ తగిన జాగ్రత్తలను

సలహాలను ఇస్తున్నారు అని à°¡à°¿.ఐ.జి గారు  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¸à°¿à°¨à°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam