DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైరస్ లక్షణాలవారికి ఆర్ఎంపి లు  వైద్యం చెయ్యరాదు: ఏలూరు డీఐజీ

*లాక్ డౌన్ తనిఖీల్లో ఏలూరు రేంజ్ డీఐజీ  మోహన్ రావు వెల్లడి*  

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 23, 2020 (డిఎన్ఎస్) : లాక్

డౌన్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా  à°ªà±†à°¨à±à°—ొండ  à°ªà°°à°¿à°§à°¿ లో ఉన్న రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాములలో ఏలూరు రేంజ్ డీఐజీ కే వి మోహన్ రావు గురువారం పర్యటించి చెక్ పోస్ట్ à°²

వద్ద ఉన్న తనిఖీ లు నిర్వహించినారు. à°ˆ  à°¤à°¨à°¿à°–ీల్లో భాగంగా పికెటు à°² వద్ద ఉన్న  à°¸à°¿à°¬à±à°¬à°‚దికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. రెడ్ జోన్ ప్రాంతాము లో ఉన్న మెడికల్ సిబ్బంది

నీ సదరు ప్రాంతములో ప్రైమరీ కాంటాక్ట్ , సెకండరీ కాంటాక్ట్ ఎంతమందికి  à°Ÿà±†à°¸à±à°Ÿà± చేశారు ఎంతమందికి పాజిటివ్ వచ్చిందన్న విషయం పై వివరము లు అధికారులను à°…à°¡à°¿à°—à°¿

తెలుసుకున్నారు. 

ఆర్.à°Žà°‚.పీ వైద్యులు, పి.à°Žà°‚.పి వైద్యులు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నటువంటి వారికి వైద్యం చేయరాదని, కరోనా  à°µà±ˆà°°à°¸à± లక్షణాలు కలిగినటువంటి

వ్యక్తి యొక్క సమాచారాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులకు లేదా పోలీస్ అధికారులకు తెలియచేయాలని సూచించారు. ఈ విధమైన వైరస్ లక్షణాలు ఉన్న వారికి వీరు వైద్యం

చేసినట్టయితే వారిపై చట్ట ప్రకారం à°•à° à°¿à°¨  à°šà°°à±à°¯à°²à± తీసుకుంటామన్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడము, ఖైనీ ,గుట్కా, పొగాకు సంబంధమైనటువంటి వాటిని నమిలి

ఉమ్మలు వేయడం నిషేధం విధించామన్నారు. 

ఏలూరు రేంజి పరిధిలో 27 రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాలు  20 లొకేషన్స్ ఉన్నట్లు, ఏలూరు రేంజి పరిధిలో 77 పాజిటివ్ కేసులు à°—à°¾

గుర్తించబడి నట్లు తెలిపారు. వాటిలో 20 మంది వైద్య సదుపాయం పొందిన తరువాత వారికి  à°•à°°à±‹à°¨à°¾  à°µà±ˆà°°à°¸à± లేనందున డిశ్చార్జ్ చేసినట్లు, ఇంకా 57 మందికి పాజిటివ్ కేసులు à°—à°¾

గుర్తించబడినట్లు, సదరు వ్యక్తులను ఐసోలేషన్ లో ఉంచి వైద్య సదుపాయం అందిస్తున్నట్లు తెలియచేసారు. 

పశ్చిమగోదావరి జిల్లా నందు 14 రెడ్ జూన్ ప్రాంతాలను

గుర్తించినట్లు సదరు ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా లాక్ డౌన్ నియమ నిబంధనలు కచ్చితంగా  à°ªà°¾à°Ÿà°¿à°¸à±à°¤à±‚, స్వీయ రక్షణ పొందుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్

వారికి సహకరించాలని తెలియజేసినారు.  à°•à±‹à°µà±€ డు 19  à°¨à°¿à°¯à°® నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 5,419 కేసులు నమోదు పరిచినట్లు 12,753 మందిని అరెస్టు చేసినట్లు, 3,019 దుకాణదారులు పై కేసులు

నమోదు పర్చినట్లు, 1,09,943 వాహనాలపై à°Žà°‚.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి వారిపై ఫైన్ లు 6 కోట్లు 29 లక్షలు 00 వేల 337 రూ.లు  à°…పరాధ రుసుమును వసూలు చేసినట్లు, 46 కోడి పుంజు 44 కోడి కత్తులు 792

మద్యము బాటిలు 1270 లీటర్ నాటు సారాయి. మరియు 4,311 వాహనములను స్వాధీనపరచుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు గా, షాపులు ప్రార్థనా మందిరాలు మరియు సమావేశాలు విందులు

వినోదాల్లో నిర్వహిం చే వారిపై కేసు లు నమోదు చేస్తాము అని, మే మూడో తారీఖు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు విధించిన లాక్ డౌన్ నేపద్యం లో  à°à°²à±‚రు రేంజి

పరిధిలో గరికపాడు చెక్పోస్ట్ వద్ద 24/7 మూడు షిఫ్టుల్లో సిబ్బంది  à°‰à°¦à±à°¯à±‹à°— నిర్వహణ చేస్తున్నారు అని, రెడ్ జోన్ ప్రాంతము లలో నివసిస్తున్న ప్రజలు ఇతర ప్రాంతాలకు

వెళ్లరాదని వాళ్ల వద్దకే నిత్యావసర వస్తువులను పంపిస్తున్నామని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ వారికి సహకరించాలని à°¡à°¿.ఐ.జి  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¸à°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam