DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు : ఎస్పీ అమ్మిరెడ్డి  

*పని లేకున్నా దుకాణాలు తెరవరాదు, ఎస్పీ హెచ్చరికలు*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 23, 2020 (డిఎన్ఎస్) :కరోనా మహమ్మారి

కట్టడి కోసం జరుగుతున్న లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి హెచ్చరించారు. గురువారం నగరంలోని

పలు ప్రాంతాల్లో తనిఖీ లు చేపట్టారు. సూర్యమహల్ నుంచి రామలక్ష్మణ రోడ్ లో తెరచి ఉంచిన రెస్టారెంట్ పై కేసు నమోదు చేసారు. ఈ సందర్బంగా ఆయన దుకాణపు యజమాని కు అవగాహన

కల్పించి, హెచ్చరించి, జరిమానా విధించారు. ప్రజలు రోడ్డుపై అనవసరంగా సంచరిoచరాదు అని  à°¦à°¾à°¨à°¿à°µà°²à°¨ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని 

 à°²à°¾à°•à± డౌన్ నేపథ్యంలో

అత్యంత పటిష్టమైన భద్రత కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా పొలిసు యంత్రాంగం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి సూచనల

మేరకు గురువారం శ్రీకాకుళం అరసవిల్లి జంక్షన్ లో డ్రోన్ సహయంతో నగర పొలీస్ సిబ్బంది జల్లెడ పడుతున్నారు. à°ˆ సర్వే శ్రీకాకుళం 1 టౌన్  à°Žà°¸à±ˆ సురేష్ అధర్యంలో

చేపట్టారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లేనప్పటికీ క్వారంటైన్ లో కొందరు ఆశ్రయం పొందుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ జిల్లా వాసులను అత్యంత

సురక్షితంగా ఉంచేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్, ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి లు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.  à°œà°¿à°²à±à°²à°¾ కు ఉన్న అంతరాష్ట్ర

సరిహద్దులను పూర్తిగా మూసివేయగా, ఇటీవలే జిల్లాలోని మండలాల మధ్య కూడా అడ్డుకట్టలు వేశారు. ఎక్కడికక్కడ ప్రజలను సురక్షితంగా ఉంచాలన్న సంకల్పంతో ప్రతి ఒక్క

ప్రభుత్వ ఉద్యోగి కృషి చేస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలియచేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam