DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతావని గర్వించదగ్గ వ్యక్తి డీవీఎస్ :విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 24, 2020 (డిఎన్ఎస్) : భారతావని మెచ్చిన, అభిమానించిన మేటి బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ డివి సుబ్బారావు

అని విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం విశాఖ పట్నం మాజీ మేయర్, డీవీ సుబ్బారావు 89వ జన్మదిన

వేడుకలను స్థానిక ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యవం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భౌతికంగా మనమధ్య

లేనప్పటికీ వారు సాధించిన కీర్తి కారణంగా నిరంతరం విశాఖ వాసులు, ఆధ్యాత్మిక ప్రపంచం దృష్టిలో జీవించే ఉన్నారని, అలాంటి వారికి మనం జరుపుకునేది జన్మదినమే తప్ప

జయంతి కాదన్నారు. 

ఆయన విశాఖనగరం వాసులకు న్యాయవాది, విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( అప్పడికి గ్రేటర్ గా అవతరించలేదు) మేయర్ గా, విశాఖపట్నం

నగరాభివృద్ధి సంస్థ (ఉడా )  à°šà±ˆà°°à±à°®à°¨à± గాను, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షునిగాను, ఎన్నో పదవుల్లో ఆయా రంగాల అభివృద్ధి à°•à°¿ ఎంతగానో కృషి చేశారన్నారు. విశాఖపట్నం లో

క్రికెట్ అభివృద్ధి, అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఏర్పాట్లు లోనూ డివి మార్కు కనిపిస్తూనే ఉంటుందన్నారు. à°ˆ సందర్బంగా 120 పేద  à°¸à°¿à°•à±à°•à±à°•à±à°Ÿà±à°‚బాలకు నిత్యవసర సరుకుల

పంపిణీ చేశారు. 

à°ˆ కార్యక్రమంలో డాక్టర్  à°¶à°¿à°·à±à°Ÿà°¾ లక్షీనారాయణ, రిటైర్డ్ కేజీహెచ్ ఆర్ à°Žà°‚ వో బంగారయ్య,  à°²à°•à±à°·à±à°®à±€, వై లక్ష్మణరావు, ఆర్.  à°°à°µà°¿ కుమార్, తదితరులు

పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam