DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లాలో మూడు పాజిటివ్, ఒకరికి 67 మందితో కాంటాక్ట్ 

*ఆంధ్రా లో వెయ్యి దాటిన పాజిటివ్, శనివారం కొత్తగా 61 నమోదు* 

*పాతపట్నం లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు: కలెక్టర్*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V,

రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 25, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి ప్రభావానికి ఆంధ్ర ప్రదేశ్ లో పాజిటివ్ గా వచ్చిన కేసుల సంఖ్యా వెయ్యి దాటింది.

ఇంతకాలం వరకూ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినప్పడికి శ్రీకాకుళం జిల్లాలో శనివారం మూడు కేసులు నమోదు కావడం దురదృష్టకరం. ఇంతకాలం అత్యంత

సురక్షితం అనుకున్న శ్రీకాకుళం జిల్లా లో తోలి పాజిటివ్ కేసులు నమోదు కావడం తో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, వైద్య సిబ్బంది, పోలీస్ యంత్రాంగం

అత్యంత పటిష్టంగా చేసిన సేవల ఫలితం మెరుగ్గా ఉన్నప్పటికీ మూడు కేసులు రావడం ఆందోళనకు గురి చేస్తోంది. 

ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్ అత్యంత

కఠినంగా భద్రతా చర్యలు తీసుకునేందుకు యంత్రాంగాన్ని సిద్ద పరిచారు. మూడు పాజిటివ్ లు నమోదైన జిల్లా లోని పాతపట్నం ప్రాంతం లో  à°µà±ˆà°¦à±à°¯, ఆరోగ్య, పారిశుధ్య

సిబ్బందిని అప్రమత్తం చేసారు. పరిసర ప్రాంతాల్లో జనాన్ని ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా మరింత కట్టుదిట్టం చేసారు. 

రాష్ట్రం లో శనివారం కొత్తగా 61 కరోనా

కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. ఇప్పటివరకూ 171 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా, ప్రస్తుతం 814 మంది కరోనాతో ఐసోలేషన్

కేంద్రాల్లో చికిత్స‌ పొందుతున్నారు. à°—à°¤ 24 గంటల్లో ప్రభుత్వం 6928 శాంపిల్ టెస్టులు జరపగా… వారిలో 61 మందికి కరోనా సోకినట్లు తెలిసింది

కరోనా పాజిటివ్

వ్యక్తికి 67 మందితో కాంటాక్ట్ : . . .  

శ్రీకాకుళం జిల్లాలో à°¬‌à°¯‌à°Ÿ‌à°ª‌డ్డ కొత్త కేసులు ఇంతవరకూ ఎంతమందితో కాంటాక్ట్ లో ఉన్నారు అనే అంశంపై అధికారగణం శోధన

చేస్తోంది. వారితో కాంటాక్ట్‌లో ఉన్న‌వారిని గుర్తించే క్ర‌మంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి à°µ‌చ్చింది. ఇంత‌à°µ‌à°°‌కు à°•‌రోనా నుంచి దూరంగా ఉంటూ à°µ‌స్తున్న

ఉత్త‌రాంధ్ర జిల్లాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి.

పాతపట్నం మండలంలో ముగ్గురికి కరోనా వైర‌స్ నిర్ధార‌à°£ అయ్యింది. కాగా, వీరిలో à°’à°• వ్యక్తికి 67 మందితో

కాంటాక్ట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడితో సన్నిహితంగా మెలిగే వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే 29  à°®à°‚దిని గుర్తించి

వారందరినీ క్వారంటైన్ à°•à°¿ తరలించారు. à°ˆ ముగ్గురు ఇంకా à°Žà°‚à°¤‌మందికి వైర‌స్ à°…à°‚à°Ÿà°¿à°‚à°šà°¿ ఉంటార‌నే అంశం ఇప్పుడు అధికారుల‌తో పాటు, జిల్లా వాసుల‌ను à°­‌à°¯‌పెడుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam