DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే 3 వరకూ పటిష్టమైన చర్యలు అమలు: ఏలూరు డిఐజి మోహన్ రావు

*లాక్ డౌన్ నుంచి నేటి వరకూ రూ.  6.67 కోట్లు ఫైన్ లు వసూలు* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 25, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్

నేపథ్యంలో ఏలూరు రేంజ్ డీఐజీ  à°•à±‡. వి మోహన్ రావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణ  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹  à°‰à°¨à±à°¨ ఫైర్ స్టేషన్ ప్రాంతాలలో పర్యటించి చెక్ పోస్ట్ à°² వద్ద శనివారం

తనిఖీ లు నిర్వహించారు.  à°ˆ  à°¤à°¨à°¿à°–ీల్లో భాగంగా పికెటు à°² వద్ద ఉన్న  à°¸à°¿à°¬à±à°¬à°‚దికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ రోడ్డుపై సంచరిస్తున్న కొంతమంది వ్యక్తులను ఆపి వారికి

కౌన్సిలింగ్ ఇచ్చినారు. ప్రజలు రోడ్డుపై అనవసరంగా సంచరించి, కరోనా వైరస్ వ్యాప్తి కి ఆస్కారం ఇవ్వవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఏలూరు

రేంజి పరిధిలో 27 రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాలు ఉన్నట్లు పశ్చిమగోదావరి జిల్లా నందు 16 రెడ్ జూన్ ప్రాంతాలను గుర్తించినట్లు సదరు ప్రాంతాలలో ఉన్న 39 మందికి పాజిటివ్ కేసు

ఉన్నట్లు అందులో 9 మంది à°•à°¿ కరోనా వైరస్ లేనందున డిశ్చార్జ్ అయినట్లు ఇంకా 30 మంది à°•à°¿ వైద్యము చేస్తున్నట్లు,  à°ªà±à°°à°œà°²à±  à°²à°¾à°•à± డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ, స్వీయ రక్షణ

పొందుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీస్ వారికి సహకరించాలని తెలియజేసినారు.  à°à°²à±‚రు రేంజ్ పరిధిలో  à°ªà°¾à°œà°¿à°Ÿà°¿à°µà± కేసులు ఎక్కవగా  à°¨à°®à±‹à°¦à± అవుతున్న కారణంగా

లాక్ డౌన్ నియమ నిబంధనలను కఠినంగా అమలు పరుస్తామని తెలిపారు. 

నెల రోజుల్లో రూ.  6.67 కోట్లు ఫైన్ లు వసూలు 

కోవీడ్ 19 లాక్ డౌన్ ప్రారంభమైన గత నెల రోజుల కాలం లో

నియమ నిబంధనలు ఉల్లంఘించిన వివిధ వర్గాల వారిపై కేసులు నమోదు చేసి  6.కోట్లు 66 లక్షలు 51 వేల 517 రూ.లు  à°œà°°à°¿à°®à°¾à°¨à°¾ ను వసూలు చేసినట్టు డిఐజి తెలిపారు. 5,734 కేసులు నమోదు

పరిచినట్లు 13,372 మందిని అరెస్టు చేసినట్లు, 3,181 దుకాణదారులు పై కేసులు నమోదు పర్చినట్లు, 1,16,784 వాహనాలపై ఎం.వి యాక్ట్ కేసులు నమోదు పరిచి వారిపై ఫైన్ లు విధించామన్నారు. 4,445

వాహనములను స్వాధీనపరచుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు, కోడి 52, కోడి కత్తులు 48, 792 మద్యము బాటిల్స్, 1,336 నాటు సారానీ స్వాధీన పరచుకొని కేసు లు నమోదు ప రిచ్చినట్లు గా

తెలిపారు. షాపులు ప్రార్థనా మందిరాలు మరియు సమావేశాలు విందులు వినోదాల్లో పాల్గొనే వారిపై కేసు లు నమోదు చేస్తాము అని à°¹à±†à°šà±à°šà°°à°¿à°‚చారు. 

మే మూడో తారీఖు వరకు

లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఏలూరు రేంజి పరిధిలో గరికపాడు చెక్ పోస్ట్  à°µà°¦à±à°¦ 24/7 మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. అక్కడే ధర్మల్  à°¸à±à°•à°¾à°¨à°¿à°‚గ్ కూడా

ఏర్పాటు చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా లో  à°šà°¿à°‚తలపూడి , జీలుగుమిల్లి, కలపరు  à°šà±†à°•à± పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలియచేసారు. ప్రతి మండలంలోనూ పోలీస్ చెక్

పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజలు అండగా నిరోధించే నిమిత్తం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, రెడ్ జోన్ ప్రాంతాలలో 24 గ.లు

పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తూ డ్రోన్ కెమెరా లతో à°† ప్రాంతాన్నంతా కాపలా కాస్తున్నట్లు, కరోనా వైరస్ పై  à°ªà±‹à°²à±€à°¸à± అధికారులు ఎప్పటికప్పుడు మైకుల ద్వారా

ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రజలకు వైద్య పరముగా అత్యవసర పరిస్థితుల్లో అనుమతి పాస్ లు ఇచ్చేందున్కు రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ ఆదేశాలు జారీ

చేశారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఫోన్ నెంబర్ 8332959175, ఈస్ట్ గోదావరి జిల్లా 9494933233, రాజమహేంద్రవరం, 9490760794, కృష్ణా జిల్లా యొక్క ఫోన్ నెంబరు 9182990135 వాట్సాప్ నెంబర్ ఫోన్ లను

సంప్రదించవచ్చన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam