DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెనాలి నుంచి విజయవాడ కి రక్తదానం కోసమే లాక్ డౌన్ లో  ప్రయాణం

*ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు*

*నల్లూరి సీతారాం కు అభినందనల వెల్లువ*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.

విశాఖపట్నం, ఏప్రిల్ 25, 2020 (డిఎన్ఎస్) : గుంటూరు జిల్లా పూర్తిగా లాక్ డౌన్ లో ఉండగా విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో ఒకరికి చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికీ ఓ

పాజిటివ్  à°°à°•à±à°¤à°‚ అత్యవసరం పడింది. విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ) సభ్యులు అవ్వరు శ్రీనివాసరావు à°ˆ విషయాన్నీ సోషల్ మీడియా ల్లో పోస్ట్

చెయ్యడంతో తెనాలికి చెందిన నల్లూరి సీతారాం ( రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు) తానూ సిద్ధంగా ఉన్నట్టు సంసిద్ధతను తెలియచేసారు. తక్షణం తెనాలి నుంచి విజయవాడ

ఆయుష్ ఆసుపత్రికి వెళ్లేందుకు సంబంధిత పోలీస్ అనుమతులు సైతం లభించడం తో లాక్ డౌన్ సమయంలో సైతం తాము సేవ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామంటూ నిరూపిస్తూ విజయవాడ

చేరుకొని ఆసుపత్రిలో రక్తదానం చేసి తిరిగి తన గ్రామానికి చేరుకున్నారు సీతారాం. అయితే à°ˆ విషయాన్నీ సోషల్ మీడియా లో సీతారాం కు  à°…భినందనలు తెలియచేస్తూ

శ్రీనివాసరావు పోస్ట్ చెయ్యడం తో అభినందనలు వెల్లువవుతున్నాయి. సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే అద్భుతమైన స్పందన లభించడం తో ఆసుపత్రి వారు సైతం

అభినందనలు తెలియచేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో రక్తదాతలు ముందుకు రావడం శుభ సూచకమన్నారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿ స్పందించిన చాలా మంది తాము సైతం

రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రక్తం అవసరం అయితే తెలియచేయాల్సిందిగా తమ వివరాలను కూడా ప్రకటిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam