DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాకు ప్రాణభిక్ష పెట్టండి మహాప్రభో. . రేషన్ డీలర్లు.

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 28, 2020 (డిఎన్ఎస్) :  à°•à°°à±‹à°¨à°¾ (కోవిడ్-19) మహమ్మారి విజృంభణ వలన ప్రజలు ఎవరూ బయటకు రాకుండా

ఉండేందుకు ప్రభుత్వాలు చౌక ధరల దుకాణాల ద్వారా మూడవ విడత ఇస్తున్న ఉచిత వస్తువుల పంపిణి రేషన్ షాపు డీలర్ల ప్రాణాల మీదకు వచ్చిందని మాకు ప్రాణభిక్ష పెట్టాలంటూ

తూర్పుగోదావరి జిల్లా  à°†à°²à°®à±‚రు
 à°°à±‡à°·à°¨à± షాపు డీలర్లు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. మొదటి, రెండవ విడతగా ఇచ్చిన ఉచిత వస్తువుల పంపిణీ ఎటువంటి

బయోమెట్రిక్ విధానం లేకుండా ప్రభుత్వం జారీ చేసిన కూపనలతో ఇవ్వటం వలన ఎటువంటి ప్రమాదం జరగలేదని, అయితే ప్రస్తుతం వైరస్ ప్రజలపై అతి వేగంగా విజృంభించటంతో ఈ పాస్

తో బయోమెట్రిక్ అమలు చేస్తే ఒకరినుంచి వేరొకరు వేళ్లు ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశముందని తద్వారా ఆ వైరస్ మాకు కూడా సోకి ప్రాణాపాయం సంభవించవచ్చని డీలర్లు

ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు చేసిన తప్పుకు మిగిలిన డీలర్లతో పాటు ప్రజలందరికీ శిక్ష వేయటం సమంజసం కాదని ప్రస్తుత తరుణంలో ఉచితంగా ఇస్తున్న

నిత్యావసర వస్తువులను పాత పద్ధతుల (కూపన్నులు) ద్వారానే ఇచ్చి డీలర్లతో పాటు ప్రజల ప్రాణాలను కూడా కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు వేడుకుంటున్నారు. దీనిపై

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం డీలర్ల సంఘం అసోసియేషన్ చైర్మన్ సూరపురెడ్డి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో డీలర్లు స్థానిక మండల

మెజిస్ట్రేట్, తహశీల్దార్ జవ్వాది వెంకటేశ్వరికి వివరించారు. ఇప్పటివరకు గత నెల రోజులుగా కరోనా వైరస్ సోకకుండా మా ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడుతూ

 à°¯à±à°¦à±à°§à°‚ చేస్తూ వచ్చామని "à°ˆ" విధానం అమలు చేస్తే ఇక మాకు యుద్ధం చేసే శక్తి లేదని వారు వాపోయారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam