DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చందనోత్సవ నిర్వహణ వైఫల్యం పై DNS కధనం, ప్రధాన అర్చకులు సస్పెండ్  

లింక్ :  http://dnslive.in/artical.php?Nid=4232   ">

*చందనోత్సవం వివాదం, సింహాచలం ప్రధాన అర్చకుల సస్పెన్షన్* 

*చందనోత్సవ నిర్వహణ వైఫల్యం పై DNS కధనం పై ఈఓ ఆదేశాలు జారీ . .*  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 28, 2020 (డిఎన్ఎస్) : కరోనా కట్టడి సమయంలో సింహాచలం దేవస్థానం లో  à°šà°‚దనోత్సవం లో ఎవరికీ దర్శనం లేవని ప్రకటించినప్పడికి à°’à°•

ప్రయివేట్ వ్యక్తి తిరుపతి శ్రీను అనే అతన్ని రాజద్వారం వరకూ తీసుకు రావడానికి సహకరించన్న ఆరోపణతో  à°ªà±à°°à°§à°¾à°¨ అర్చకులు గోపాలకృష్ణ ను సస్పెండ్ చేస్తున్నట్టు

సింహాచల దేవస్థానం ఈఓ వెంకటేశ్వర రావు ఆదేశాలు జారీ చేసారు. మంగళవారం విడుదలైన ఆదేశాల ప్రకారం తిరుపతి శ్రీను అనే వ్యక్తి రాజగోపురం నుంచి గుడిలోకి

వస్తున్నట్టు ఆలయ సిసి టీవీల్లో కనిపించింది. పాలు తీసుకువస్తూ ఇతను లోపలి వచ్చాడని ఇతను రావడానికి సహకరించినట్టు ప్రధాన అర్చకులపై DNS మీడియా సహా ఇతర మీడియాల్లో

కూడా వార్తలు రావడంతో ఆలయ ఈఓ పై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో à°ˆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

పూర్తి వివరాలకు DNS వార్తా కధనం పూర్తిగా

చదవండి. 


లింక్ :  http://dnslive.in/artical.php?Nid=4232  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam